తాగిన మత్తులో మందుబాబులు కొట్టుకోవడం గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఒక బార్లో సిబ్బందికి, మందుబాబులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్తా పెద్ద గొడవగా మారింది.
కట్నం కోసం కోడలును వేధించిన ఘటనల గురించి వినుంటారు. వార్తల్లోనూ వచ్చిన ఇలాంటి ఘటనలు చూసుంటారు. అయితే ఇక్కడ ఓ అత్త మాత్రం డబ్బులపై ఆశతో కోడలి రక్తాన్ని అమ్మేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ఆన్లైన్ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్ వాడకం ఈమధ్య బాగా పెరిగింది. ఎంటర్టైన్మెంట్ కోసం ఈ ప్లాట్ఫామ్ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి యూట్యూబ్లో చూసి ఓ మైనర్ బాలిక సొంతంగా కాన్పు చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది. అసలు ఏం జరిగిందంటే..!
మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు.. అని ఓ కవి అందెశ్రీ అన్నట్లు.. ఈ మద్య కొంత మంది మనుషులు పూర్తిగా మానత్వం మరచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మూగ జీవుల పట్ల కొందరు క్రూరంగా ప్రవర్తిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు. ముగ్గురు యువకులు ఓ వీధి శునకం మెడకు రాళ్లు కట్టి దారుణంగా హింసించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రాపుర్లో జరిగింది. ఈ మద్య కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు రక […]
ఇటీవల కాలంలో కుక్కలు దాడి చేసి పిల్లలను హతమార్చిన ఘటనలను ఎన్నో చూశాం. ఆ మద్య ఒక బాలుడిపై సుమారు 12 కుక్కలు దాడి చేస్తుండగా తన కొడుకును కాపాడే ప్రయత్నంలో అడ్డుగా వెళ్లిన తల్లి పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరచగా.. స్థానికులు తల్లీ కొడుకును ఆసపత్రికి తరలించారు. ఇలా ఎక్కడో అక్కడ చిన్నా, పెద్దలపై కుక్కలు దాడులకు పాల్పపడుతూనే ఉన్నాయి. మహరాష్ట్రలో ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి. వివరాల్లోకి వెళితే.. […]