ఫిబ్రవరిలో టర్కీ, సిరియా లో సంభవించిన భూకంప ప్రళయం తల్చుకుంటే వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఈ ప్రమాదంలో వందల కోట్ల ఆస్తి నష్టమే కాదు.. 50 వేలకు పైగా మృత్యువాత పడ్డారు. ఇటీవల తరుచూ వస్తున్న భూకంపాల వల్ల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.
గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల భూకంపాలు సంబవిస్తున్నాయి. తాజాగా సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం తీరంలో భారీ స్థాయిలో భూ ప్రకంపనలు వచ్చాయి. దీని ప్రభావం రిక్టర్ స్కేల్ పై 6.0గా నమోదు అయినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం అచే ప్రావిన్స్ లోని సింగ్ కిల్ అనే నగరానికి సుమారు […]
ఇటీవల హిమాలయా పరిసర ప్రాంతాల్లో పలుమార్లు భూకంపాలు తీవ్ర స్థాయిలో కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ తో పాటుగా ఇతర ప్రాంతాల్లో వరుస భూకంపాలు రావడంతో భయంతో ప్రజలు వణికిపోతున్నారు. గత ఏడాది దేశంలో పలుమార్లు భూకంపాలు సంబవించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంబవించింది. దీంతో ప్రజలు భయంతో వణికిపోయారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 5.17 గంటలకు […]
గత కొంత కాలంగా హిమాలయా పరిసర ప్రాంతాల్లో పలుమార్లు భూకంపాలు కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. అయితే భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్లు పలుమార్లు కదలికలు సంబవించడం వల్లనే భూ ప్రకంపనలు వస్తున్నాని నిపుణులు తెలుపుతున్నారు. కాకపోతే ఇటీవల వచ్చిన భూ కంపాల వల్ల పెద్దగా ప్రాణహాని జరగకపోయినా ఆస్తినష్టం బాగానే జరిగినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే దేశ ప్రజలు […]
ఈ మద్య పలు దేశాల్లో భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్న ఇండోనేషియాలో భూకంపం సృష్టించిన బీభత్సం మరువక ముందే.. మంగళవారం ఉదయం సోలమాన్ దీవుల్లో భారీ భూకంపం సంబవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0 గా నమోదైందని అంటున్నారు. ఈ క్రమంలో సునామీ హెచ్చిరికలు సైతం జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగోలాకు 17 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉందని, దాదాపు 20 సెకండ్ల […]
గత కొంత కాలంగా భారత్ లో పలు చోట్ల భూకంపాలు సంబవిస్తున్నాయి. భూకంపాల ధాటికి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల అఫ్గానిస్తాన్ లో సంబవించిన భారీ భూపకం వల్ల వందల మంది చనిపోయారు.. వెల మంది గాయపడ్డారు. ఇండోనేషియాలో వరుస భూకంపాలతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు అక్కడి ప్రజలు. భారత్ లో భూకంపాలు వస్తున్నప్పటికీ పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు పెద్దగా లేవు. తాజాగా మణిపూర్ లో పలు చోట్ల స్వల్ప భూకంపం సంబవించింది. శుక్రవారం […]
ఇటీవల భారత్ లో భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్లోని జైపూర్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ రోజు ఉదయం 8.01 గంటలకు జైపూర్కు వాయువ్యంగా 92 కి.మీ దూరంలో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంపం లేదా ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తినష్టం కానీ చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. ఇది చదవండి: ఇంజనీర్లను ఆశ్చర్యపరిచేలా రైతు […]