నేడు దేశ వ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. విద్యాసంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు వీధుల్లో మువ్వన్నెల జెండ రెప రెపలాడింది.
వారం రోజుల క్రితం మహిళా నేత కనబడకుండా పోయింది. ఆమె సాధారణ మహిళ కాదు. కుటుంబ సభ్యులు కూడా వేరే రాష్ట్రానికి వెళ్లి అనేక ప్రయాసలు పడి ఆమె కోసం వెతికారు. కానీ ఆచూకీ దొరకలేదు. కానీ పోలీసులు ఆమె ఆచూకీ కనుగొన్నారు.
భర్త చాన్నాళ్ల క్రితం చనిపోయాడు. పిల్లల భారం కష్టమనుకోలేదు తల్లి. ఆరుగురు పిల్లలను ఒంటరిగానే సాగింది. వారిని ప్రయోజకుల్ని చేసింది. అంతా బాగుంది అనుకునే సమయంలో విధికి కన్నుకొట్టిందో ఏమో ఊహించని విపత్తును తీసుకువచ్చింది.
కాస్తంత నిర్లక్ష్యం ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా విహార యాత్రల సమయంలో చేసిన చిన్న చిన్న తప్పిదాల వల్ల అవి విషాద యాత్రలుగా మారుతున్నాయి.ఈ విహార యాత్రల్లో, పర్యటన సమయంలోనే ప్రమాదాల బారిన పడి మృత్యు ఒడిలోకి వెళ్లిన అనేక సంఘటనల
ఇటీవల దేశంలో పలు చోట్ల తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపాల వల్ల కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల, రైలు పట్టాలు తప్పడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
కొన్ని సార్లు చిన్న చిన్న పొరపాట్లకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుందామనుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. నిర్లక్ష్యం నిలువునా ముంచేస్తుంది. బాధితుల్ని చేసి ఆడుకుంటుంది.
దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే నెలలో తెలంగాణలోని ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైలు అగ్నిప్రమాదానికి గురైంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి.
బంగారం లాంటి సంసారంలో నిప్పులు పోస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులు. చాలీ చాలని జీతం, వేతనానికి మించి పెరిగిపోతున్న ఖర్చులు, ఆర్థికావసరాలు సగటు మనిషిని అప్పులు చేసేలా పురిగొల్పుతున్నాయి. తీసుకున్నప్పుడు ఎలాగోలా కడదామన్నా హోప్స్తో అప్పులు చేసి కొంపలకు తిప్పలు తెచ్చుకుంటున్నారు.
కిలో 25 రూపాయిల నుండి అమాంతం రూ. 150 వరకు కూడా ధర వెళ్లిపోతుంటడంతో వంటిల్లు బోసిపోయింది. కూరల్లో టమాటా లేక కర్రీలన్నీ చప్పగా మారిపోయాయి. ఏ కూరగాయలు లేకపోయినా.. కేవలం టమాటాలతో కర్రీ లేదా టమాటా బాత్ అయినా చేసి చెప్పి పిల్లలకు, భర్తకు లంచ్ చేసే మహిళలకు
ఇటీవల కాలంలో భార్య చేతిలో మోసపోతున్న అమాయకపు భర్తల గురించి కథలు విన్నాం. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు పురుషులు..తమ భార్యల చేతుల్లో మోసపోయిన సంగతి విదితమే. ఇలాంటి తరుణంలో మరో ఆసక్తి కథనం ఒకటి వెలుగు చూసింది.