ఖమ్మం జిల్లాకు చెందిన ఈ వృద్ధ దంపతులు ఇటీవల పరుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆ దంపతులు తాజాగా మరణించారు. ఈ భార్యాభర్తలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలుసా?
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
ఖమ్మం- ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనపై ఇంకా చర్చ జరుగుతోంది. తన సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మీడియా సమావేశంలో చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారు. ఎప్పుడూ గంబీరంగా ఉండే చంద్రబాబు అలా చిన్న పిల్లాడిలా ఏడ్వటంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో రాజకీయ నాయకులు ఆశ్చర్యపోయారు. ఐతే చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని వైసీపీ నేతలు చెబుతూ […]