నిత్యావసరాలు మొదలు బంగారం వరకు.. నేడు సమాజంలోని ప్రతిదాని ధర పెరుగుతోంది. దీనికి తోడు మే నెల ప్రారంభం అవుతుండంటంతో.. అయిల్ కంపెనాలు దాని ధర తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంటున్నాయి. ఆ వివరాలు...
ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్ ధరల పెంపు అనేది సామాన్యుడిపై భారాన్ని మరింత పెంచుతుంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే.. ఇంధన ధరలు మాత్రం తగ్గవు. కానీ తాజాగా ఓ చోట ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. ఆ వివరాలు..
'రూ. 1,200'.. ఒక గ్యాస్ సిలిండర్. ఈ రేటు చూస్తుంటే కట్టెల పొయ్యి మీద వండిన రోజులు అందరికీ గుర్తుకొస్తున్నాయి. కట్టెలు కొట్టుకురావడం.. అవి ఎండటం కోసం బయటపెట్టడం.. ఆ క్రమంలో వర్షాలు పడ్డప్పుడు వాటిని తీసుకెళ్లి ఇళ్లలో దాచుకోవటం.. ఆ జ్ఞాపకాలే వేరు. కాస్త కష్టమైనా వంటయితే వండుకొని కడుపునిండా ఆరగిలించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ధర ఎక్కువుగా ఉండటంతో గ్యాస్ సిలిండర్ కొనాలంటేనే భయపడిపోతున్నారు.. అందుకే మీకు ఊరట కలిగించే శుభవార్త ఒకటొచ్చింది.
ఈ మద్య సామాన్యులు మార్కెట్ కి వెళ్లి ఏదైనా వస్తువు కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రభావం తర్వాత సరైన ఉపాధి లేక అల్లాడుతున్న పేద ప్రజల పై ప్రస్తుతం ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
గ్యాస్ సిలిండర్ ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. సిలిండర్ బుక్ చేయాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. అలాంటి వారికి శుభవార్త. సిలిండర్ వాడేవారికి అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ లేని ఇళ్లు లేవు. గ్యాస్ ధరలు చుక్కలనంటుతున్నాయి. ఈ క్రమంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే.. వావ్ బంపరాఫర్ అంటాం కదా.. మరి ఈ ఆఫర్ ఎక్కడ అంటే..
అందరూ ఆనందాలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నారు. కేకులు కోస్తూ, స్వీట్లు పంచుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. అందరూ నూతన సంవత్సరం జోష్ లో ఉంటే.. ఎల్పీజీ కంపెనీలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ అందరికీ ఛేదు వార్తను చెప్పాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నిచోట్ల గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఈ వార్త విన్న వాపారస్తులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ సమాన్యులకు […]
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే నాయకులు ఎలా నడుచుకోవాలి.. ఎలా పాలించాలి. ప్రతి క్షణం ప్రజల గురుంచే ఆలోచించాలి కదా. కానీ, అలా ఆలోచించేవారు వారి సంఖ్య.. చేతికున్న వేళ్ళ సంఖ్యను మించదు. ఎంతసేపు వారి ఖజానాను ఎలా నింపుకోవాలన్నదే వారి ఆలోచనే. ఇలాంటి రోజుల్లో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద, బడుగు బలహీన వర్గాల వారు కడుపునిండా వండుకుతినే శుభవార్త చెప్పాడు. ఏప్రిల్ 1 నుండి రూ.500 ధరకే గ్యాస్ సిలిండర్ అమ్ముతామని […]
పెరుగుతున్న ధరలతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు మంగళవారం కాస్త ఊరట లభించింది. ధర విషయంలో బంగారంతో పోటీ పడుతున్న గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. ఏకంగా 115 తగ్గి.. భారీ ఊరట కలిగింది. అయితే ఈ తగ్గింపు అనేది కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. తాజాగా నేడు మంగళవారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు ఏకంగా రూ. 115 మేర దిగి వచ్చింది. ఐఓసీఎల్ ప్రకారం నవంబర్ 1 నుంచి 19 కేజీల […]
ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ప్రజలకు సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే భారీ ఊరట లభించింది. చమురు కంపెనీలు వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును రూ.91.5 తగ్గించాయి. గ్యాస్ కంపెనీల నిర్ణయంతో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1885గా ఉండగా.., ముంబయిలో రూ.1884కు, హైదరాబాద్లో రూ.2099.5కు చేరాయి. తగ్గించిన ధరలు నేటి(గురువారం) నుంచే అమలులోకి […]