కొద్ది రోజుల క్రితం ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతటి విషాదాన్ని నింపిందో మనందరికి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరిణించిన వారి కుటుంబాలు ఇంకా విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు.. అందులో కొంతమంది గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఒరేయ్ బాబ్జీ రైలు నడుపుతుండగా లోకో పైలట్లు ఇద్దరూ నిద్రపోతే.. వెనకాల బోగీల్లో ఉన్న ప్రయాణికులు ప్రమాదంలో పడతారని ఎప్పుడైనా అనుకున్నావా? అయ్ బాబోయ్ రైలులో నిద్రపోకూడదు అంతే కదా. మరి బుజ్జిగాడు చెప్పిన మాట వినకుండా రైలు నడుపుతుండగా లోకో పైలట్లు ఇద్దరూ నిద్రపోతే ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా ఆలోచించారా?
గతంలో ఎంతో మంది సమాజం కోసం బతికితే.. ఇప్పుడు మాత్రం చాలా మంది సోషల్ మీడియా కోసం బతుకుతున్నారు. ఏం చేసినా, ఏం తిన్నా, ఎక్కడికి వెళ్లినా నట్టింట్లో ఉన్న వారికి చెప్పినా లేకపోయినా కూడా.. నెట్టింట మాత్రం తప్పకుండా పోస్ట్ చేస్తున్నారు. చాలా మంది అయితే రీల్స్, సోషల్ మీడియా పోస్టుల మాయలో పడి కుటుంబాలను, కాపురాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. రైలు పట్టాలపై వీడియోలు చేయడం, […]
జీవితంపై విరక్తి చెందినవారు.. సరైన ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నవారు.. అనారోగ్యంతో బాధపడేవారు తాము ఈ లోకంలో జీవించడం ఎందుకు అని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటారు. ఈ క్రమంలోనే కొంత మంది ట్రైన్ కింద పడి చనిపోతుంటారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలోని హార్బర్ లైన్లో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. కాకపోతే ఆ ట్రైన్ పైలట్ ఎంతో చాకచౌక్యంగా ట్రైన్ ని ఆపడంతో ప్రాణాలతో బయటపడ్డాడు ఆ యువకుడు. వివరాల్లోకి […]
కర్నూలు- విధి నిర్వహణలో ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అందులోను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, అత్యవసర విభాగంలో పని చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఓ సర్కార్ ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏకంగా ఓ రైలు ఆగిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో చోటు చేసుకుంది. రైల్వే గేటు దగ్గర గేట్ మ్యాన్ రైలు వచ్చే సమయానికి రెడీగా ఉండి గేటు వేసి, రోడ్డుకు ఇరువైపుల అటు ఇటు వాహనాలను ఆపాలి. కానీ ఓ […]