సాధారణంగా గాసిప్స్ లాంటి వాటికి నటీనటులు పెద్దగా స్పందించరు. కానీ మరీ శ్రుతిమించితే మాత్రం లీగల్ నోటీసులు పంపిస్తుంటారు. ఇప్పుడు ఓ వ్యక్తికి నటి ఊర్వశి రౌతేలా అలానే నోటీసులు పంపింది.
TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా గానీ తన పేరును వాడుతున్నారు అంటూ ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు అయిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్.
లక్షలాది మంది ఆరాధించే ఓ స్టార్ హీరోయన్ను ప్రముఖ ఓటీటీ సంస్థ అవమానించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో ఆ ఓటీటీ సంస్థకు లీగల్ నోటీసులు కూడా జారీ అయ్యాయి.
Sangareddy: సాధారణంగా ఎవరైనా బ్యాంకు నుండి అప్పు తీసుకున్నారంటే.. అది తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంటుంది. కానీ.. బ్యాంకు ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వలేక ఓ రైతు ఏకంగా ఊరే వదిలివెళ్లిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా, అందోల్ మండల పరిధిలోని కంసాన్పల్లి గ్రామానికి చెందిన ఆశిరెడ్డిగారి శంకర్ రెడ్డి అనే రైతుకు 3.31 ఎకరాల పొలం ఉంది. 2016లో తన పొలంలో బోరు మోటర్, పైపులైన్ ఏర్పాటు కోసం […]
మలయాళం సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం షాకింగ్ న్యూస్ సంచలనంగా మారింది. గతంలో మోహన్ లాల్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మోహన్ లాల్ కు నోటీసులు పంపింది. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్లాల్ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్తో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ప్రజలను రూ. 10 […]
మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి లీగల్ నోటీసులు పంపారు. 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తానంటూ కేటీఆర్ వెల్లడించారు. కేటీఆర్ బండి సంజయ్ కు లీగల్ నోటీసులు పంపడంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విషయం ఏంటంటే? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ను ఉద్దేశిస్తూ బండి […]