ఈ భూ ప్రపంచంలో తల్లిదండ్రులు చూపించే ప్రేమను మరెవరు చూపించలేరు. బిడ్డల ఎదుగుదల కోసం తల్లిదండ్రులు రేయింబవళ్లు కృషి చేస్తుంటారు. అంత ప్రేమగా చూసుకునే బిడ్డలు క్షణం పాటు కనిపించకపోతే అల్లాడిపోతారు.
ఆస్తులు, డబ్బులకు మనుషుల మధ్య ఉండే సంబంధాలను పెంచగలవు, తుంచగలవు. అలానే ఆస్తుల కోసం సొంత బంధువులే మోసం చేస్తున్నారు. మరికొందరు అయితే ఆస్తులు తమ పేరున రాయించుకునే వరకు ప్రేమగా చూసుకుని, ఆ తరువాత బయటకి గెంటేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే మధురమైన జ్ఞాపకం. అందుకే యువత తమ పెళ్లిని ఎంతో ఘనంగా, కొత్తగా నిర్వహించుకోవాలని కోరుకుంటుంది. ఇక పెళ్లి కొడుకు స్నేహితులు చేసే సందడి మాములుగా ఉండదు. తాజాగా పెళ్లిలో కొందరు యువకులు చేసిన పని అందరిని ఆగ్రహం వచ్చేలా చేసింది.
ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా వయస్సుతో నిమిత్తం లేకుండా యువత కూడ గుండెపోటుకు గురవుతుంది. ఇంకా దారుణం ఏమిటంటే చిన్నపిల్లలకు సైతం గుండె పోటు వస్తుంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఓ విషాద ఘటన జరిగింది.
మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. సొంత మనవడిని అమ్మేసి ఆ డబ్బుతో మద్యం తాగాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు నటించాడు. సదరు వ్యక్తి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తమకోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లి విషయంలో కొందరు బిడ్డలు దారుణంగా ప్రవర్తిస్తుంటారు. పున్నామ నరకం నుంచి కాపాడుతారనుకుంటే.. బతికుండగానే నరకం చూపిస్తుంటారు. అయితే ఇలాంటి కసాయి కొడుకులు.. ఓ వ్యక్తిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి.
హిజ్రాలు అంటే అందరికి ఓ రకమైన అభిప్రాయం మాత్రమే ఉంటుంది. డబ్బుల కోసం మనుషులను వేధిస్తుంటారని చాలా మంది అనుకుంటారు. అలానే వీరి విషయంలో కొన్ని కొన్ని నమ్మకలు ప్రజల్లో ఉన్నాయి. హిజ్రాలు ఆశీర్వదిస్తే.. మంచి జరుగుతుందనే చాలా మంది నమ్మతుంటారు.
నేటికాలంలో చాలా మంది యువకులు తమ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలని కోరుకుంటుంది. అయితే కొందరు మాత్రం అమ్మాయి నుంచి ఎంత కట్నం వస్తుంది. వారికి ఆస్తులు ఏ మాత్రం ఉన్నాయి అనే లెక్కలు వేసుకుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం విభిన్నంగా.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే పని చేశాడు.
బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ అనారోగ్యం బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అరియనా త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ భూమి మీద తల్లి ప్రేమకు మించినది, విలువైనది మరొకటి లేదు. ఏ స్వార్ధం లేకుండా మనల్ని కాపాడుతూ, కంటికి రెప్పలా చూసేది ఒక్క అమ్మ మాత్రమే. ఆమె ప్రేమ త్యాగానికి సిద్ధపడుతుందే కానీ త్యాగాని కోరుకోదు. తాను కష్టపడుతూ.. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డకు ప్రమాదం జరిగినప్పుడు తన ప్రాణాలను ఫణంగా పెడుతుంది. అలాంటి ఘటనే శ్రీకాకుళంలో చోటుచేసుకుంది.