ఊహించని ప్రమాదాలు ప్రాణాలను తీసుకుంటున్నాయి. సరదాగా ఈతకు వెళ్లిన చిన్నారులు.. నీట మునిగిన సంఘటనలు చూశాం. అలాగే విహార యాత్రలకు వెళుతూ ప్రమాదం బారిన పడి తిరిగిరాని లోకాలకు మరలి వెళిపోతుంటారు.
ఇటీవల వైజాగ్లో జరిగిన కానిస్టేబుల్ రమేష్ హత్య కేసు ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. బంగారం లాంటి భర్తను, ముత్యాల్లాంటి బిడ్డలను కాదని ఆటో డ్రైవర్ రామారావు మోజులో పడి జీవితాన్నే నాశనం చేసుకుంది శివాని.
తెలంగాణలో ఎస్ఐ, ఏఏస్ఐ పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్నికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. మొత్తం 587 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా.. 2.47 లక్షల మంది పరీక్ష రాశారు.
న్ని బంధాలను, బాధ్యతలను లీడ్ చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ.., వాటన్నింటిని ప్రేమిస్తే.. అంతకు మించిన ఆనందం ఉండదు. ఈ విషయం అర్ధం కాక చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
రాజకీయాలు ఎలాంటి బంధాన్ని అయినా చెడకొట్టేస్తాయి అంటారు. ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ చూస్తున్న వారు ఈ విషయాన్ని 100 శాతం అంగీకరిస్తారు. కానీ.., అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
కొన్ని అద్భుతాలు జరుగుతుంటే మన కళ్లను మనమే నమ్మలేం. అవి మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయంటే చూడకుండా ఉండగలమా అదే జరగనుంది గురువారం. హైదరాబాద్ వాసులు మరోసారి అరుదైన సంఘటనను ఆస్వాదించి, సాక్ష్యాలుగా మారనున్నారు.
64 కళల్లో చోర కళ ఒకటి అంటారు. ఇది కళమే కానీ.. దీన్నే నమ్ముకుని పబ్బం గడుపుకుంటున్నారు దొంగలు. వీరి ఆగడాలకు హద్దు, అదుపు ఉండటం లేదు. వీరి తెలివితేటలతో మూడు కంటికి కూడా తెలియకుండా డబ్బులు కాజేస్తున్నారు. కొంత మంది ఇంట్లో చొరబడి దొంగతనాలు
విదేశాలకు వెళ్లి మంచి చదువులు చదివి, కుటుంబానికి అండగా నిలవాలని నేటి యువత భావిస్తున్నారు . ఆ ఆశలను నెరవేర్చుకునేందుకు ఖండాంతరాలు దాటి పరాయి దేశాలకు వెళుతున్నారు. అక్కడ అష్ట కష్టాలు పడ్డా.. తల్లిదండ్రులకు చెప్పకుండా మేనేజ్ చేసుకుంటున్నారు
మనుషుల్ని కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు కూడా కుంగదీస్తాయి. చిన్న జ్వరానికి బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. ఇక పెద్ద సమస్యలు వస్తే చనిపోవాలన్న ఆలోచన వస్తుంది. ముఖ్యంగా యువత ఆత్మ స్థైర్యాన్ని కోల్పోతున్నారు.
దేశానికి వెన్నుముక రైతు. మన నోట్లోకి నాలుగు మెతుకులు వెళుతున్నాయంటే దానికి కారణం అన్నదాతే. దుక్కి దుక్కి, నీరు పోసి, నారు వేసి, పంట చేతికొచ్చేదాక అహర్నిశలు కంటికి నిద్రలేకుండా కష్టపడుతున్న రైతుకు చివరకు సున్నం మిగులుతుంది.