నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక.. అనేక చైనీస్ యాప్స్ మీద నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో 14 యాప్స్ని బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కారణం ఏంటంటే..
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విప్లవం రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. అన్ని రంగాల్లో అత్యాధునిక ఆవిష్కరణలు వెలుగు చూస్తున్నాయి. ఇక కొన్ని రోజుల క్రితమే మన దేశంలో సాంకేతిక రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. 5 జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే 6జీ కూడా అందుబాటులోకి రానుంది అని తెలిపారు కేంద్ర టెలికాం మంత్రి. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
వేసవి కాలం వచ్చేసింది. మరి కొద్ది రోజులైతే ఎండ తీవ్రత మరింత పెరుగుతుంది. వేసవి తాపాన్ని భరించడం కోసం చాలామంది ఎండాకాలంలో కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తారు. మరి ఈ వేసవికి మీరు ఏసీ కొనాలనుకుంటున్నా.. అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే..
ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్తో తన వినియోగదారులను ఆకట్టుకోవడమే కాక.. మిగతా టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది రిలయన్స్ జియో. తాజాగా మరో ధమకా ఆఫర్ ప్రకటించింది జియో. ఆ వివరాలు..
ప్రస్తుత స్మార్ట్ యుగంలో రోజుకో కొత్త టెక్నాలజీ వెలుగులోకి వస్తోంది. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ లేని వ్యక్తి లేడు అంటే అతిశయోక్తికాదు. ఇక సెల్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి వాట్సాప్ ఉండనే ఉంటుంది. ఈ యాప్ ద్వారా గతంలో మెసేజ్ లు ఫోటోలు మాత్రమే పంపుకునే వారు. కానీ కాలక్రమంలో మారుతున్న టెక్నాలజీలో భాగంగా.. వాయిస్ మెసేజ్ ,వీడియో కాల్స్, డబ్బులు కూడా పంపించుకోవచ్చు. ఇలా ఒక్కటేంటి.. ఎన్నో అంశాలు సులువుగా షేర్ చేసుకోవచ్చు. […]
ఒకప్పుడు సమాచార మార్పిడి జరగాలంటే.. మనుషులు ప్రయాణించి.. తెలియజేయాల్సిన వారికి.. సమాచారం అందజేసి వచ్చేవారు. ఆ తర్వాత వారి స్థానంలో.. పావురాలు సమాచార మార్పిడికి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత ఉత్తరాలు, టెలిగ్రామ్ వంటి వాటి ద్వారా సమాచార మార్పిడి జరిగేది. సాంకేతికత పెరుగుతున్న కొద్ది సమాచార మార్పిడిలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. మెయిల్, మెసేజ్.. ఇప్పుడు ఏకంగా.. వీడియో కాల్ ద్వారా.. సమాచారాన్ని మార్పిడి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలంటే.. వారి […]
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ.. మోటోరోలా.. భారీ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ నెలలోనే లాంచ్ చేసిన స్మార్ట్ఫోన్పై భారీ ఆఫర్ ప్రకటించింది. 599కే ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. స్మార్ట్ఫోన్ కొనాలని భావిస్తున్న వారు.. ఒక్కసారి ఈ ఆఫర్ మీద లుక్కేయండి. మోటోరోలా కంపెనీ.. తన మోటో ఈ40 స్మార్ట్ ఫోన్ మీద భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్లో ఫ్లిప్కార్ట్ మోటో డేస్ సందర్భంగా లాంచ్ చేసిన ఈ ఫోన్ని ప్రసుత్తం 599 […]
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ భారతీయులకు షాక్ ఇచ్చింది. ఏకంగా 23 లక్షల అకౌంట్లు బ్యాన్ చేసింది. ఈ విషయాన్ని అక్టోబర్ నెలకు సంబంధించిన నివేదికలో వెల్లడించింది వాట్సాప్. ఈ అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మొత్తంగా 23,24,000 భారతీయుల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. ఇందులో మళ్లీ 8,11,000 వాట్సాప్ ఖాతాలను వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందుకోకముందే.. ముందుజాగ్రత్తగా తామే తొలగించినట్లు ఈ సందర్భంగా వాట్సాప్ వెల్లడించింది. […]
కరోనా కారణంగా మనదేశంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీపై పేమెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి తోడు.. బ్యాంక్లు ఏటీఎం సేవల మీద పలు రకాల చార్జీల పేరుతో బాదుడు మొదలుపెట్టడంతో.. చాలా మంది యూపీఐ పేమెంట్స్కు షిప్ట్ అయ్యారు. కిరాణ షాపు మొదలు.. బంగారు ఆభరణాలు కొనుగోలు వరకు.. ఇలా ప్రతి చోటా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. అయితే […]
మొబైల్ ఫోన్.. దీన్ని కనిపెట్టిన వాడు ఎవడో గానీ నిజంగా దండేసి దండం పెట్టాలి. లేకపోతే ఏంటి… ప్రస్తుతం ఇది లేకపోతే ఒక్కపని కూడా జరగదు. ఉదయం నిద్రలేచిన రాత్రి నిద్రపోయే వరకు ప్రతి పనిలోనూ మొబైల్ అవసరం కచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన శరీరంలో చేయి, కాలు ఎలానో.. మొబైల్ కూడా అలా ఓ భాగమైపోయింది. మరి అలాంటి మొబైల్ పోతే, తిరిగి దక్కించుకోవడం చాలా కష్టం. పోలీసుల దగ్గరకు వెళ్లాలి, ఫిర్యాదు చేయాలి. […]