పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాల జైలు నుంచి శనివారం విడుదల అయ్యాడు. 10 నెలలు జైలు శిక్ష అనుభవించిన సిద్దూ జైలు నుంచి విడుదల అవుతున్నాడు అని తెలియగానే అక్కడికి అధిక సంఖ్యలో ఆయనకు స్వాగతం పలకడానికి అభిమానులు వచ్చారు.
95వ అకాడమీ అవార్డులలో భారతీయ డాక్యుమెంటరీ అయిన 'ఎలిఫెంట్ విస్పరర్స్' కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో తమిళనాడుకు చెందిన బొమ్మన్, బెల్లీ దంపతులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. తాజాగా వారి దగ్గర ఉన్న 5 నెలల ఏనుగు పిల్ల చనిపోయింది.
మారుతున్న జీవన శైలిని బట్టి.. ఆహారపు అలవాట్లు సైతం మారుతున్నాయి. ఇక ప్రస్తుతం రోజుల్లో నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటి వారికి చేదు వార్త చెప్పారు అధికారులు. చికెన్, మటన్, కబాబ్, ఫిష్, బిర్యానీ సెంటర్లను బ్యాన్ చేశారు.
ఓ పెంపుడు కుక్క తన ప్రాణాలకు తెగించి యజమాని కుటుంబాన్ని కాపాడి, విశ్వాసాన్ని చాటుకుంది. ఇంతకీ ఆ శునకం ఎలా ఆ కుటుంబాన్ని కాపాడిందో ఇప్పుడు తెలుసుకుందాం.
నేటి సమాజంలో కొన్ని మతాల పేరుతో కొందరు వ్యక్తులు చేయరాని పనులకు తెగబడుతున్నారు. తాజాగా ఓ పాస్టర్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్ లో సుమారు 50 మందికి పైగా మహిళల అశ్లీల ఫోటోలు, వీడియోలు ఉన్నట్లు సమాచారం. సంచలనం రేపిన ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.
100 సీసీ హోండా షైన్ బైక్ స్ల్పెండర్ కంటే తక్కువ ధరకు లభిస్తోంది. తాజాగా ఈ బైక్ ను మార్కెట్ లోకి విడుదల జేసింది హోండా కంపెనీ. కేవలం రూ. 64 వేలకే హోండా షైన్ బైక్ లభిస్తోంది. పూర్తి వివరాలు మీకోసం..
తన స్నేహితుడికి జరిగిన సంఘటన మరో కుటుంబంలో జరగకూడదు అని ఓ ఉద్యమాన్నే ప్రారంభించాడు ఓ వ్యక్తి. ఆ వ్యక్తి పేరు రాఘవేంద్ర. ఇప్పటి వరకు 2 కోట్లు ఖర్చు పెట్టి తన ఫ్రెండ్ కు జరిగిన సంఘటన మరోకరికి జరగకూడదు అని పోరాాడుతున్నాడు.
కొంతమంది యువత ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ.. వీడియోలు తీస్తూ.. నానా హంగామా సృష్టిస్తుంటారు. ఇక మెట్రో రైళ్లలో వీరి రచ్చ తట్టుకోలేము. అయితే ఇప్పటి నుంచి మెట్రో రైళ్లలో, స్టేషన్లలో రీల్స్, వీడియోలు తీస్తే కఠిన శిక్షలు తప్పవు అని హెచ్చరించారు అధికారులు.
ఈడీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో BRS మీటింగ్ లో కవితను రేపు అరెస్ట్ చేయెుచ్చు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. దాంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.