తక్కువ వయసులోనే తండ్రి ఆశయాలను, అవసరాలను అర్ధం చేసుకుని.. తమని తాము విజేతలుగా మలుచుకుంటూ ఉండే పిల్లలు చాలా అరుదు. ఆట పాటల్లోనే మునిగి తేలుతుంటారు. చదువు, ఇతర వ్యాపకాలపై శ్రద్ధ పెట్టడం చాలా తక్కువ. అలాంటిది 14 ఏళ్ళ వయసులోనే తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని చూసిన ఓ కొడుకు కథ ఇది.
మనిషి చనిపోయాక మృతదేహాన్ని గంట బయట ఉంటే దుర్వాసన వచ్చేస్తుంది. ఐస్ బాక్స్ కంపల్సరీ. అందులో ఉంచితేనే నాలుగు, ఐదు రోజులైనా వాసన రాకుండా ఉంటుంది. మృతదేహం కూడా కుళ్లిపోదు. అదే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం శవాన్ని చెక్కపెట్టలో పెట్టి పూడ్చితే.. కొన్ని రోజులుకు చర్మం అంతా కుళ్లి మట్టిలా మారిపోతంది. కానీ
ఏ దేశంలోనే పోలీసు, ఆర్మీ వంటి వ్యవస్థలే.. ప్రజలకు రక్షణ వలయాలుగా నిలుస్తాయి. చట్టాలను అమలు చేస్తూ, శాంతి భద్రతలను కాపాడుతుంటారు పోలీసులు. ఎక్కడ అన్యాయం జరిగినా తొలుత మొర పెట్టుకునేది వారితోనే. అహర్నిశలు కష్టపడి పనిచేసి దేశానికి, ప్రజలకు అండగా నిలుస్తాంటారు. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు. అయితే ఈ క్రమంలో ఊహించని సంఘటనలు ఎదురౌతుంటాయి.
పెళ్లి కుదిరిన దగ్గర నుండి ఎన్నో భవిష్యత్తు కలలు కంటుంది అమ్మాయి. తన జీవితం ఎలా సాగాలి, భర్తతో ఎలా మెలగాలి, తన సంసార జీవితంలో ఒడిదుడుకులు వస్తే ఎదుర్కొవాలన్న ఆలోచన ఉంటుంది. ఎన్నో ఆశలతో పెళ్లి పీటలు ఎక్కుతుంది. కానీ విధి రాతకు ఎవ్వరూ అతీతులు కారన్నట్లు..
దేశ విభజన మత ప్రాతిపదికన జరిగింది. పాకిస్తాన్, భారత్ దేశం కింద విడిపోయాయి. ముస్లింలు పాకిస్తాన్ వెళ్లేందుకు, హిందువులు భారత్లో ఉండేందుకు సిద్ధమయ్యారు. కానీ ఈ విభజన సమయంలో నరమేధమే జరిగింది. అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిర్వాసితులు అయ్యారు. కొన్ని కుటుంబాలు చెల్లాచెదురు అయ్యాయి.
అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయలు లేదా భారత సంతతికి చెందిన పలువురు ఇటీవల మృత్యువాత పడ్డారు.ఇప్పుడు మరో యువతి బలైంది. అయితే ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆఫీసుకు బయలు దేరిన యువతి పక్క రాష్ట్రంలో శవమై కనిపించడం వెనుక పలు అనుమానాలు తలెత్తుతున్నాయి
కుల, మత బేధాల వంటి తారతమ్యాలను కాదూ.. పరాయి దేశస్థులను కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఇది కొంత వరకు సమాజానికి మంచిదే. అయితే కొన్ని పెళ్లిళ్లు చూస్తుంటే నోరు వెళ్లబెట్టడం ఖాయం. తండ్రి వయస్సులో ఉన్న వ్యక్తిని కుమార్తె వయస్సులో ఉండే మహిళ ప్రేమించడం ఒక ఎత్తయితే.. పెళ్లి చేసుకోవడం మరో ఎత్తు. అలాగే..
అప్పులు ఇచ్చేంత వరకు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతుంటారు. అప్పు ఇచ్చాక అసలు కాదు కదా వడ్డీ కూడా కట్టరు. అదేమని అడిగితే రేపు, మాపు అంటూ అప్పు ఇచ్చిన వాడికి చుక్కలు చూపిస్తుంటారు రుణ గ్రస్తులు. అదీ మనుషులైనా సంస్థలైనా, అడగడానికి వచ్చిన వారిపై దాడి చేస్తుంటారు.
ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యాప్స్లో మునిగి తేలుతున్నారు. ఇక పిల్లల సంగతి చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లలకు సైతం ఫోన్లకు అలవాటు పడ్డారు. అన్నం తినాలన్నా, మారాం చేస్తున్నా ఫోన్లు ఇచ్చేయాల్సిందే. యువత అయితే ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరడం లేదంటే బెదిరించడం చేస్తున్నారు. ఆ తర్వాత చదువులను, కెరీర్లను అటకమీద పెట్టేస్తున్నారు. ఫోను లాక్కున్నాడని..
చిన్న వయస్సులోనే పేరు తెచ్చుకున్న ప్రముఖులు ఇటీవల కన్నుమూస్తున్నారు. కొంత మంది అనారోగ్య సమస్యలతో, మరికొంత మంది ప్రమాదవశాత్తూ చనిపోతున్నారు. తాజాగా మరో మోడల్ ప్రమాదవశాత్తూ తుది శ్వాస విడిచారు.