నేటికాలంలో జరుగుతున్న ఎక్కువ నేరాలకు కారణం వివాహేతర సంబంధాలు, భూవివాదాలు. ఈ రెండు కారణాలతోనే ఎక్కువ హత్యలు, దాడులు జరుగుతున్నాయి. భూ వివాదం కారణంగా తరచూ ఏదో ఒక ప్రాంతంలో హత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భూ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది.
దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కలెక్టర్ కార్యాలయం పైకి ఎక్కి తమ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. తమ సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఎన్నిసార్లు తిరిగినా తమ సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.
విశాఖ భూములపై ఓపెన్ ఛాలెంజ్ చేశారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. తన ఆస్తుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్టణంలో తనకు ఒకటే ఫ్లాట్ ఉందని స్పష్టం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో.. తాను సీబీఐ, ఈడీ, ఆఖరికి అమెరికా ఎఫ్బీఐ విచారణకు కూడా సిద్ధంగా ఉన్నానని తాజాగా ప్రకటించారు. మరి తన మీద ఆరోపణలు చేస్తున్న మీడియా సంస్థల యజమానులు విచారణకు రెడీగా ఉన్నారా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణలో ఎవరు […]
తెలంగాణ హైకోర్టులో హీరో వెంకటేష్ కుటుంబానికి భారీ ఊరట లభించింది. వారి కుటుంబానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. దాంతో ఏళ్లుగా సాగుతున్న భూ వివాదానికి ముగింపు లభించింది. ఆ వివరాలు.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ ప్రాంతంలో ఉన్న భూములకు సంబంధించిన వివాదంలో తాజాగా తెలంగాణ హైకోర్టు రామానాయుడి కుటుంబానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఆ భూములు రామానాయుడి కుటుంబానికి చెందనవిగా తేల్చింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను కోర్టు కొట్టి వేసింది. […]
గతంతో పోలిస్తే ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒకప్పుడు వేలల్లో ధర పలకడం కూడా కష్టంగా ఉన్న స్థలాలకు ప్రస్తుతం కోట్లలో ధర లభిస్తుంది. దాంతో గతంలో తక్కువ ధరలకు భూములు అమ్ముకున్న వాళ్లు.. ప్రస్తుతం బాధపడుతున్నారు. మరి కొందరు మాత్రం అమ్మిన భూమలును తిరిగి తీసుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందని సంఘటన ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. ఈ సంఘటన భూమా కుటుంబంలో చోటు చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. […]
ప్రస్తుతం భూమలు విలువకు రెక్కలొచ్చాయి. ఖాళీ స్థలం కనిపిస్తే.. చాలు వదలడం లేదు భూబకాసురులు. వెంటనే కబ్జా చేసేస్తున్నారు. మరి కొందరు రాజకీయనాయకులు అండ చూసుకుని.. ఈ కబ్జా వ్యవహరాల్లో దూసుకుపోతున్నారు. అయితే సామాన్యులకే ఈ కబ్జా కష్టాలు అనుకుంటే.. అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా ఈ జాబితాలో చేరతారు. తాజాగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భూకబ్జా బాధితుల జాబితాలో చేరారు. ఆ వివరాలు.. చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో ఆయనకు చేదు అనుభవం ఎదురయ్యింది. […]
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఓ రైతు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తన ఇంటికి వెళ్లడానికి వాడుతున్న బీటీ రోడ్డు స్థలం తమదేనని, దాన్ని ఇప్పించాలని గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన సింగంశెట్టి శ్రీనివాసరావు అనే రైతు తాడేపల్లి తహసీల్దార్కు వినతిపత్రం అందించాడు. తన స్థలంలోనే బీటీ రోడ్డు వేశారని.. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని తెలిపాడు. ప్రస్తుతం తన తండ్రికి […]
గత కొంత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయాలు బాగా హీటెక్కిపోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వర్సెస్ బీజేపీకి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయనకు సంబంధించి జమునా హేచరిస్ అసైన్డ్ భూములను కబ్జా చేసిన సంగతిపై వార్తలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. జమునా హేచరీస్ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు షాక్ తగిలింది. జమునా హేచరిస్ […]