భర్త వ్యామోహనికి గురై పరాయి స్త్రీ మోజులో పడిపోతున్నాడు. శారీరక సంబంధాన్ని పెట్టుకుంటున్నాడు. భార్యా బిడ్డలకు అన్యాయం చేస్తూ.. ఆమెతోనే సంసారాన్ని కొనసాగిస్తున్నాడు.
ఎవరికైనా అన్యాయం జరిగితే.. దోషులకు శిక్ష పడాలని కోరుకుంటారు. కొందరు మాత్రం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పగ తీర్చుకోవాలని చూస్తారు. ఒక వ్యక్తి అలా అనుకోవడమే కాకుండా పగ తీర్చుకున్నాడు కూడా. ఆ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
నిత్యం ఏదో ఒక్కచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల కారణంగా అమాయకులు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వంటి కారణాలతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘోరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన […]
దేశంలో రోజురోజుకు హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా గానీ మహిళలపై జరుగుతున్న దారుణాలు మాత్రం ఆగటం లేదు. ఈ క్రమంలోనే దేశంలో సంచలనం రేపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే? అక్కా చెల్లెళ్లను హత్య చేసి.. ఇద్దరిని ఒకే చెట్టుకు వేలాడదీసిన విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. దీంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కంటికి రెప్పలా పెంచుకున్న కూతుర్లు కళ్ల ముందే ఇలా వేలాడుతుంటే.. ఏమీ చేయలేని పరిస్థితి వారిది. […]
దేశంలో దుండగులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఆడది రోడ్డు మీద కనిపడితే చాలు ఐ లవ్ యూ చెప్పడం, కాదంటే అత్యాచారాలు చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు రోజుకో చోట వెలుగు చూస్తున్నాయి. వీటిపై ప్రభుత్వాలు నిర్భయ, దిశా వంటి కఠినమైన చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ఆలోచనలో మాత్రం మార్పు రావడం లేదు. సరిగ్గా ఇలాంటి దారుణ ఘటనే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. లఖింపూర్ కేర్ జిల్లాకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక శనివారం […]
లఖింపుర్ ఖేరీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కుమారుడి వాహన శ్రేణి వెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. ఆ తర్వాతి ఘటనల్లో మరో నలుగురు మృతి చెందారు. ఆ కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా ప్రధాన నిందితుడు. ప్రస్తుతం సిట్ వెల్లడించిన విషయాలు అందరినీ షాక్ కు గురిచేశాయి. లఖింపుర్ ఖేరీ ఘటన వెనుక కుట్ర కోణం ఉందని వెల్లడించింది. ప్రణాళికా […]
లఖింపూర్ జిల్లాలో చెలరేగిన హింసాకాండపై న్యాయం కోసం పోరాడుతున్న ప్రియాంక గాంధీ వాద్రాను ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత 35 గంటలు గృహ నిర్భందంలో ఉంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీతాపూర్ గెస్ట్ హౌజ్ ను జైలుగా మార్చిన యూపీ పోలీసులు తెలిపారు. కాగా, ఢిల్లీకి దాదాపు 440 కిలోమీటర్ల దూరంలో ఉన్న లఖింపూర్ జిల్లాలో చెలరేగిన హింసాకాండపై యూపీలోని బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గత మూడు రోజులుగా టార్గెట్ […]