రైతుకు భూమిని నమ్ముకునే జీవిస్తుంటాడు. పంట వేయడం, సాగు చేయడం, పంట వస్తే అమ్ముకోవడం, నష్టం వస్తే బాధపడడం ఇవే ఇంతకు మించి ఏదీ ఉండదు. కానీ అప్పుడప్పుడూ రైతులకు కూడా అదృష్టం వరిస్తుంది. ఓ రైతుకు తన వ్యవసాయ భూమిలో వజ్రం దొరికింది. రైతు పంట పండింది.
పెరిగి పెద్దయ్యాక పిల్లలు తల్లిదండ్రులను మర్చిపోతున్నారు. తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడకుండా వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలు వేరు కాపురాలంటూ తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్నారు. వృద్ధాప్యంలో ఆదరణగా ఉంటారునుకున్న పిల్లలు.. ఆస్తులు పంచే వరకు ఒకలాగా, రాసేశాక మరోలా ప్రవర్తిస్తున్నారు.
ఇతని పేరు కిషోర్. వయసు పాతికేళ్లపైనే. ఇటీవల ఇతడికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు బలవంతంగా ఓ యువతితో పెళ్లికి బలవంతంగా ఒప్పించారు. ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఇలా అయితే కాదని భావించి.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
సాధారణంగా హిజ్రాలు రైల్వే స్టేషన్లు, బస్టాండ్, జంక్షన్ల వద్ద బిక్షాటన చేస్తుంటారు. కొంతమంది మార్కెట్, దుకాణాలకు వెళ్లి డబ్బులు అడుగుతుంటారు. పుట్టుకతో హిజ్రాలుగా కొంతమంది ఉంటే.. లింగమార్పిడి ద్వారా హిజ్రాలుగా మారిన వారు చాలా మంది ఉంటారు.
దేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక్కరు చేసిన తప్పుకి ఎంతోమంది అమాయకులు బలిఅవుతున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం.. అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుతున్నాయని అధికారులు అంటున్నారు.
పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు లావణ్య. వయసు 25 ఏళ్లు. గతేడాదే ఆమెకు వివాహం జరిగింది. ఇక ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టింది. కానీ, పెళ్లైన ఏడాదికే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
ఈ మద్య కొంతమంది డబ్బు కోసం ఎంతటి నీచమైన పనికైనా సిద్దపడుతున్నారు. సొంత, పరాయి అనే తేడా లేకుండా డబ్బుకోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. బంధాలు, బంధుత్వాలు మర్చిపోతున్నారు. సొంతవారినే మోసం చేస్తూ అవసరమైతే చంపడానికైనా సిద్దపడుతున్నారు.
కర్నూలు జిల్లాలో ఓ సైకో పట్టపగలు పోలీసులకు చుక్కలు చూపించాడు. కనిపించిన వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ స్థానిక ప్రజలను భయాందోళనలకు గురి చేశాడు. అంతేకాకుండా నేరుగా పోలీస్ స్టేషన్ లోకి దూసుకెళ్లి..!