ఇటీవల పలు రాష్ట్రాల్లో మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణించే వసతి కూడా ఏర్పాటు చేశారు.
ఈ మద్య కొంతమంది ఆకతాయిలు ఆడవారిని లైంగికంగా వేధించడం చూస్తూనే ఉన్నాం. దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామాంధులు ఎలాంటి మార్పు రావడం లేదు.
ఒక గర్భిణీ బస్సులో ప్రయాణం చేస్తుండగా మార్గం మధ్యలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. సమీపంలో ఆసుపత్రి లేదు. అయితే బస్సును ఆపించి లేడీ కండక్టర్ ఆ గర్భిణీకి పురుడు పోసింది. అంతేకాదు ఆమెను స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఖర్చుల కోసం డబ్బులు కూడా ఇచ్చింది. ఎంత మంచి మనసో కదా..
ఇటీవల విమానంలో మహిళపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన అందరికి తెలిసిందే. ఆ ఉదంతాన్ని మరువక ముందే మరో దారుణ ఘటన చోటుచేసుకంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై యువకుడు మూత్రం పోశాడు.
ఈ మద్య దొంగలు రక రకాలుగా దొంగతనాలు చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఎదుటి వారిని బురిడీ కొట్టించి అందినంత దోచుకుంటున్నారు. ఈజీ మనీ కోసం ఏ పని చేయడానికైనా సిద్దపడుతున్నారు.
చాలా మంది ప్రయాణికులు చిల్లర విషయంలో గొడవ పడుతుంటారు. పెద్ద నోటు ఇచ్చినా, చిన్న నోట్లు ఇచ్చినా రూపాయి, 2 రూపాయల దగ్గర చిల్లర ఇవ్వాల్సి వస్తే కొంతమంది కండక్టర్లు ఇవ్వడానికి ఒప్పుకోరు. దిగేటప్పుడు ఇస్తాలే అని వెనుక రాసి ఇస్తారు. చాలా మందికి ఈ అనుభవం ఎదురై ఉంటుంది. అయితే మీకు తెలుసా? చిల్లర ఇవ్వకపోతే కోర్టులో కేసు వేసి నష్టపరిహారం పొందవచ్చునని.
సాధారణంగా బస్సుల్లో పిక్ పాకెట్ చేసే దొంగలు ఉంటారు. మహిళల మెడలపై ఉన్న బంగారు వస్తువులు దొంగతనం చేస్తుంటారు. కానీ.. ఓ దొంగ మాత్రం చిన్న చిన్న ఐటమ్స్ చోరీ చేస్తే ఏం వస్తుందీ అని భావించాడో ఏమో కానీ.. ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగతనం చేశాడు. కాకపోతే ఇతగాడి కర్మ కాలి బస్సును దొంగిలించిన కొన్ని గంటల్లోనే పోలీసులకు పట్టుబడ్డాడు. కేరళాలోని ఆలువా ఆర్టీసీ బస్ డిపోలో బస్సును పార్క్ చేసి ఉంచారు. ఆ సమయంలో […]