రామాయణం ఎన్నిసార్లు చూసినా తనివితీరదు అంటారు. రామాయణం పై ఎన్నో సినిమాలు, సీరియల్స్ వచ్చాయి.. కానీ అవి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాయి. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఆదిపురుష్ మూవీ గురించి టాక్ నడుస్తుంది. ఆదిపురుష్ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఆదిపురుష్ హవానే నడుస్తోంది. మరి ఈ సినిమా టాక్ ఎలా ఉంది? సినిమా చూసిన ప్రేక్షకులు, అభిమానులు ఏమంటున్నారో ట్విట్టర్ రివ్యూ చూడండి.
అందరు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం శుక్రవారం మన ముందుకు రానుంది. రాముడి పాత్రలో ప్రభాస్.. జానకి పాత్రలో కృతి సనన్ నటించింది. ఓం రౌత్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.
సినిమా రంగంలో రాణించాలంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొని నిలబడి రాణించాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు వేధింపులు, అవమానాలు కూడా చోటుచేసుకుంటాయి. వాటిని దాటుకుని ముందుకు పోతేనే నటీ నటులుగా సక్సెస్ అవుతారు.
దేశవ్యాప్తంగా ఆదిపురుష్ మానియా కొనసాగుతోంది. రామనామంతో దేశమంతా జపిస్తోంది. ఇటువంటి సమయంలో కొన్ని ఫేక్ స్టేట్ మెంట్స్ ప్రేక్షకులను ఆందోళనలో పడేశాయి. ఇటువంటి తప్పుడు వార్తలపై ఆదిపురుష్ టీమ్ ఘాటుగా స్పందించింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో, కృతిసనన్ సీత పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రూపుదిద్దుకుంది. జూన్ 16న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాత మూవీ టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉచితంగా టికెట్స్ పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకుని కృతి సనన్ బయటకు వచ్చారు. ఆమె తన కారు దగ్గర ఉన్న సమయంలో దర్శకుడు ఓం రౌవత్ అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కృతిని హత్తుకుని..
ప్రభాస్ 'ఆదిపురుష్' ట్రైలర్ వచ్చేసింది. ప్రభాస్ కటౌట్ తగ్గ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు అంచనాల్ని పెంచే విధంగా ఉన్నాయి. కానీ ఓ విషయం మాత్రం కీలకంగా మారింది.