ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈరోజు ఉదయం బీపీ డౌన్ కావడంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ సీఎం […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం పల్స్ సడెన్ గా పడిపోగా.. కుటుంబ సభ్యలు బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యంలో మరణించారు. రోశయ్య మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు. రోశయ్య సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్థిక అపర […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత అని అన్నారు. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఆయన కృషి మరువలేనిదని అన్నారు. రోశయ్య మరణంతో రాజకీయాలలో ఓ శకం ముగిసిందని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తనను రాజకీయాల్లోకి రావాలని.. రోశయ్య మనస్ఫూర్తిగా ఆహ్వానించారని తెలిపారు. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజమన్ననలు పొందిన […]
హైదరాబాద్- ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లోని తన నివాసంలో శనివారం ఉదయం రోశయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆస్పత్రికి వెళ్లే క్రమంలో మార్గ మధ్యలోనే రోశయ్య చనిపోయారు. ఈమేరకు స్టార్ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. రోశయ్య పార్ధివదేహాన్ని తిరిగి కుటుంబ సభ్యులు […]