ఇటీవల వరుసగా రాజకీయ నేతలు తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ ఫిబ్రవరిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మరణించారు. ఈ మరణ వార్తలు మర్చిపోక ముందే మరో నేత కన్నుమూశారు.