ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా గుర్తింపు సాధించిన బీసీసీఐ.. తమ ఆటగాళ్లకు అదే స్థాయిలో వేతనాలు ఇస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. తాజా సీజన్లో భారత ఆటగాళ్లు అందుకునే మ్యాచ్ ఫీజుల గురించి మీకు తెలుసా!
అంతర్జాతీయ క్రికెట్లో రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా ముందుకు సాగుతున్న విరాట్ కోహ్లీని మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది! అయితే ఇది సాధ్యపడాలంటే ప్రత్యర్థి జట్టులో ఆ అటగాడు ఉండటం తప్పనిసరి.
భారత క్రికెటర్లలో అత్యంత సంపన్న ఆటగాడు ఎవరంటే ప్రతి ఒక్కరికీ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ పేర్లు గుర్తు రావడం సహజమే. కానీ వీరెవరూ కాకుండా మరో ఆటగాడు ఈ ఘనత సాధించాడంటే నమ్మగలరా!
టీమ్ఇండియాకు మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన గ్రేట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హెల్మెట్పై జాతీయ జెండా లేకపోవడం వెనుక పెద్ద కథే ఉంది. దేశ సేవకు సదా సిద్ధంగా ఉండే మహీ హెల్మెట్పై త్రివర్ణ పతాకం తొలగించిన కారణం తెలిస్తే ఫ్యాన్ కావాల్సిందే!
క్రికెట్ అంటే చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ని అభిమానించే వాళ్లు కోట్ల మంది ఉంటారు. ఇక క్రికెట్ స్థితి.. గతిని మార్చింది ఐపీఎల్. అన్నిదేశాల ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడుతుంటారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తడబడుతోంది. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ అవుటైన విధానంపై అయ్యర్ బ్యాటింగ్ కు మధ్య పోలిక పెట్టడంపై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఆసియా కప్2022 లో ఓటమి.. తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లో తొలి టీ20లో ఓటమి.. దాంతో ఈ ఆటతో టీ20 వరల్డ్ కప్ గెలవడం కష్టమే! అని అందరు మాజీలు అభిప్రాయపడ్డారు. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని త్వరలోనే రుజువు చేసింది టీమిండియా. రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ లోనే ఉంది. ఇక నిర్ణయాత్మకమైన మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో ఆసిస్ ను చిత్తు చేసి సిరీస్ ను 2-1 […]
Kohli: ఐపీఎల్ 2022 సీజన్ ప్లే ఆఫ్స్ బెర్తులు ఖాయం అయిపోయాయి. గుజరాత్, రాజస్థాన్, లక్నో జట్లు ముందే ప్లే ఆఫ్స్ బెర్తులు రిజర్వ్ చేసుకోగా.., ఢిల్లీపై ముంబై విజయంతో బెంగుళూరు టీమ్ ప్లే ఆఫ్స్ లోకి ఎంటర్ అయ్యింది. కోహ్లీ ఫ్యాన్స్ కి, ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తున్న విషయం. ఇక.. ఈసారి ఆర్సీబి కప్ కొడితే మాత్రం ఫ్యాన్స్ కి 14 ఏళ్ళ కల తీరినట్టే. కానీ.., బెంగుళూరు విజేతగా […]
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ వేరు. ఇక వరల్డ్ కప్ మ్యాచ్, అది కూడా ఇండియా పాకిస్థాన్ మధ్య అయితే.., ప్రేక్షకులు టీవీలకి అతుక్కుపోవడం గ్యారంటీ. ఈ రసవత్తర పోరుకి ఈ ఏడాది జరగనున్న టీ-20 ప్రపంచ కప్ వేదిక కానుంది. ప్రపంచకప్ లో ఇండియా పాకిస్తాన్ జట్లు గ్రూప్-2 లో ఉన్నాయి. దీంతో.., దాయాది దేశంతో తలపడే రోజు ఎప్పుడా అని క్రికెట్ ప్రేమికులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.., తాజాగా ఐసీసీ మ్యాచ్ డేట్స్ […]
న్యూజిలాండ్తో జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కి ఇండియా అన్నీ విధాలా సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది కూడా. విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్న ఈ జట్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్, స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్కు చోటు దక్కలేదు. దీంతో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు ఆడడం ఖాయం అయ్యింది. ఇప్పుడు ఈ విషయంలోనే పెద్ద చర్చ నడుస్తోంది. కేఎల్ […]