నందమూరి తారకరత్న, అలేఖ్య రెడ్డిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు నెలల క్రితం తారకరత్న గుండె పోటుకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన మహానటుడు.. నటసార్వభౌముడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు.
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
వైసీపీ పార్టీలోని ముఖ్యనేతల్లో కొడాలి నాని ఒకరు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన తొలి కాబినెట్ లోనే కొడాలి నానికి చోటు దక్కింది. మూడేళ్ల తరువాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయన చోటు కోల్పోయారు. అయితే తాజాగా మరోసారి కొడాలి నానికి మంత్రి పదవి రానున్నట్లు తెలుస్తోంది.
తారకరత్న అజాత శత్రువు అనడానికి, తనకున్న కమిట్మెంట్ ఎంత గొప్పదో అని చెప్పడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు. శత్రువులు లేనటువంటి వ్యక్తిగా తారకరత్న ఇవాళ అందనంత ఎత్తుకు ఎదిగడమే కాకుండా తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడంలో కూడా వారెవ్వా అనిపించారు.
ఫైర్ బ్రాండ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్లా నిలిచారు కొడాలి నాని. విపక్షాలపై దూకుడుగా వ్యవహరించడంలో.. ఘాటుగా విమర్శలు చేయడంలో నాని తర్వాతే ఎవరైనా. అయితే మాటలతోనే కాక.. చేతలతో కూడా వార్తల్లో నిలుస్తారు కొడాలి నాని. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో పార్టీలో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు రేణుకా చౌదరి. ఈ క్రమంలో తాజాగా రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో తాను ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలిపారు. అది కూడా ఏపీ ఫైర్ బ్రాండ్, అధికార వైసీపీ ఎమ్మెల్యే […]
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే నెల్లూరు నేతల పంచాయతీతో అధిష్టానం పెద్దలు తలలు పట్టుకుంటుండగా.. తాజాగా గన్నవరంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై.. గన్నవరం ఆ నియోజకవర్గపు వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావులు ఇద్దరూ ఆగ్రహంతో ఉన్నారు. వంశీ పార్టీలోకి రావటాన్ని […]
కేఏ పాల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయలపై అవగాహన ఉన్న వారికి ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేరు. ప్రజాశాంతి పార్టీని స్థాపించి రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్నారు. తనదైన రాజకీయాలతో నిత్యం నవ్వుల పువ్వులు పూయిస్తుంటాడని కొందరి అభిప్రాయం. ఎన్నికల ప్రచారం కూడా కేఏ పాల్ అందరికి భిన్నంగా చేస్తుంటారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలే అందుకు నిదర్శనం. సైకిల్ తొక్కుతూ, పొలంలో పత్తిని తీస్తూ, పిల్లలతో డ్యాన్స్ లు చేస్తూ తనదైన శైలిలో ఎన్నిక […]
మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని నెలలుగా కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. తాజాగా, కిడ్నీలో రాళ్లకు సంబంధించి శస్త్ర చికిత్స పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కొడాలి నానికి సూచించినట్లు తెలుస్తోంది. […]