ఈ మధ్య కాలంలో గుండెపోటు కారణంగా మృత్యువాత పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. పట్టుమని పదేళ్ల వయసు లేని చిన్నారులు సైతం గుండెపోటు కారణంగా మృతి చెందడం కలవర పెడుతోంది. ఇక తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి సభ్యులు ఒకరు గుండెపోటు కారణంగా మృతి చెందారు. ఆ వివరాలు..
ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం. సొంతవాళ్ల గురించే ఆలోచించే తీరక ఉండటం లేదు. సాధారణ ప్రజల పరిస్థితే ఇలా ఉంటే.. మరి రాజకీయ నాయకుల సంగతి ఏంటి? ఒక కేంద్రమంత్రి ఎంత బిజీగా ఉంటారు? ఆయన కుటుంబానికి ఎంత సమయం కేటాయిస్తారు? ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉండచ్చు. లీడర్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అందరికీ సుపరిచితులే. మరి.. ఒక భర్తగా, తండ్రిగా అయన ఎలా ఉంటారు అనే విషయాలు చాలా మందికి తెలీదు. అలాంటి […]
కిషన్ రెడ్డి.. స్టేట్ నుంచి సెంట్రల్ దాకా బాగా వినిపిస్తూ ఉండే పేరు. ఒక సాధారణ కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగారు. ఎంపీగా గెలిచిన మొదటిసారే కేంద్రమంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు 3 శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎంతో బిజీగా ఉంటున్నారు. రాజకీయ నాయకుడిగా కిషన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిబద్ధత, సేవాగుణం, సమస్యల పట్ల స్పందించే తీరు అందరికీ తెలుసు. కానీ, సాధారణ వ్యక్తిగా ఆయన ఇష్టాలేంటి? […]
జనగణమన విన్నా, వందేమాతరం విన్నా, కళ్ళ ముందు మూడు రంగుల జెండా ఎగురుతున్నా.. మనందరికీ ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి రక్తంతో తడిసిన ఈ నేల తల్లిని చూస్తే ఎవ్వరికైనా ఈ మట్టిని ముద్దాడాలనిపిస్తుంది. ఈ మట్టి మీద మమకారం అలాంటిది. ముందు దేశం, తర్వాతే దేహం అని ప్రాణాలను లెక్క చేయకుండా మన వీరులు, మహనీయులు కలిసి సాధించిన స్వాత్రంత్ర్య పర్వదినం ఎంతో దూరంలో లేదు. ఈ […]
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన ఆహ్వానం అందింది. స్వాతంత్ర సమర యోధుడు, మన్యం దొర అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీతో మెగాస్టార్ వేదిక పంచుకోబోతున్నారు. ఈ మేరకు స్వయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి చిరంజీవికి ఆహ్వానం అందింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవిని లేఖ ద్వారా ఆహ్వానించారు. జులై 4న భీమవరంలో జరగబోయే కార్యక్రమానికి తప్పకుండా రావాలని లేఖలో కోరారు. ప్రధాన మంత్రి ప్రోగ్రామ్లో భాగం కావాలన్నారు. […]
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూ వస్తుంది. వందల నుంచి వేల సంఖ్యకు కరోనా కేసలు చేరాయి. సామాన్యుడి నుంచి వీఐపీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నాయకులు కరోనా భారిన పడి చికిత్స పొందుతున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కిషన్ రెడ్డి హోం ఐసోలేషన్ […]
ఫిల్మ్ డెస్క్- రోడ్డు ప్రమాదం తరువాత మోగా హీరో సాయి ధరమ్ తేజ్ బయట ఎక్కడా కనిపించడం లేదు. అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాక ఇంటికే పరిమితం అయ్యారు. కేవలం కుటుంబ వేడుకల్లో మాత్రం పాల్గొంటున్న సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన పెండింగ్ సినిమాలకు సంబందించిన షూటింగ్స్ లో పాల్గొనేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇటువంటి సమయంలో సాయి ధరమ్ తేజ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి […]
న్యూ ఢిల్లీ- మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ వ్యక్తి గురించి ప్రస్తావించారంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. అది కూడా సామాన్యుడి గురించి మోదీ మన్ కీ బాత్ లో చెప్పడం ఆసక్తికరంగా మారింది. అందులోను ప్రధాని ప్రస్తావించిన వ్యక్తి తెలంగాణకు చెందిన వారు కావడంతో అయన ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. అవును తెలంగాణలోని భువనగిరి జిల్లాకు చెందిన విఠలాచార్య గొప్పతం గురించి చెప్పారు మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ […]