ఆటో మొబైల్ రంగంలో కియా- హ్యూండాయ్ లకు మంచి పేరుంది. వారి కంపెనీలకు చెందిన కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. కానీ, ఇటీవలి కాలంలో వినిపిస్తున్న వార్తలు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కంపెనీలకు చెందిన కార్లను రీ కాల్ చేయాలంటూ డిమాండ్ రావడం కూడా కలవరపెడుతోంది.
సాధారణంగా రోడ్డు ప్రమాదం అనగానే.. ఎవరైనా భయపడతారు. కొన్నిసార్లు ఆ దృశ్యాలను కూడా చూసేందుకు ఇష్టపడరు. కానీ, కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని ప్రమాదాలు ఆశ్చర్యపరుస్తాయి. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది అని పదే పదే ఆ విజువల్స్ చూసేలా చేస్తాయి. అలాంటి ఒక ప్రమాదం గురించి ఇప్పుడు చూద్దాం.
దేశంలో అత్యంత ప్రజాదారణ పొందిన కార్లు, బైకులు ఏవన్న విషయపై ఓ ఆటో ఈ-కామర్స్ సంస్థ సర్వే చేపట్టింది. ముఖ్యంగా మధ్యతరగతి వారిని బేస్ చేసుకొని ఈ సర్వే చేపట్టగా, అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువ మంది ప్రజలు మీడియం రేంజ్ కార్లను, బైకులనే ఇష్టపడుతున్నట్లు సర్వేలో స్పష్టమైంది. ప్రజల మనసు చూరగొన్న ఆ కార్, బైక్ ఏదో తెలియాలంటే కింద చదివేయండి..
'టిక్టాక్' ప్రస్తుతానికి ఈ యాప్ పై దేశంలో నిషేధం ఉన్నా.. ఒకప్పుడు దీనిదే హవా. తమలో ఉన్న టాలెంట్ సమాజానికి తెలిసేలా చేయడానికి ఇదొక సరైన వేదిక. పగలు, రాత్రి అన్న తేడాలేకుండా అందరూ టిక్టాక్ రీల్స్ చేస్తూ సమయాన్ని గడిపేవారు. అయితే.. దేశంలో దీనిపై నిషేధం విధించాక కనుమరుగై పోయింది. కానీ, అమెరికాలో..
దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్.. అనతి కాలంలోనే ఇండియన్ కార్ల మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. ఈ క్రమంలో.. కియా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు రాబోతుంది. 2022 జూన్ 2న కారును మార్కెట్లో రిలీజ్ చేయబోతుంది కియా. దీంతో ఆన్లైన్లో ఆడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించింది. కియా అధికారిక వెబ్సైట్కి వెళ్లి ముందస్తుగా కియా ఎలక్ట్రిక్ కారు ఈవీ 6ను బుక్ చేసుకోవచ్చు. టోకెన్ అమౌంట్గా మూడు లక్షల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ సమయంలో […]
సౌత్ కొరియా దేశానికి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా.. ఇండియన్ మార్కెట్ లోకి మరో కొత్త కారును గురువారం పరిచయం చేసింది. ‘కారెన్స్’ పేరుతో రిక్రియేషన్ వెహికిల్(ఆర్వీ)ని మార్కెట్ లో రిలీజ్ చేయనున్నట్లు ఇటీవలే కంపెనీ పేర్కొంది. సెవన్ సీటర్ కియా కారెన్స్ కారును డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించడమే గాక.. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అమ్మకాలను ప్రారంభించే సన్నాహాలు చేస్తోంది కియా. ఇండియాలో ఇప్పుడున్న అడ్వాన్స్ జనరేషన్ జనాలకు నచ్చే విధంగా కియా […]
ఆగస్టు 2019లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన కియా సెల్టోస్ ఆనతి కాలంలోనే అత్యధిక విక్రయాలను అందుకున్న కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. అంతేకాకుండా భారత విపణిలో అత్యుత్తమంగా అమ్ముడుపోతున్న ఎస్ యూవీగా గుర్తింపు తెచ్చుకుంది. 2020 జనవరిలో కియా సెల్టోస్ 15,000 యూనిట్లతో ఆరో స్థానంలో నిలిచింది. కొన్ని కారణాల వల్ల అంతకుముందు నెలతో పోలిస్తే కొద్దిగా అమ్మకాలు తగ్గినప్పటికీ దీని క్రేజ్ ఇంకా తగ్గలేదనే చెప్పాలి. స్పోర్టీ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్ సామర్థ్యం, మల్టిపుల్ గేర్ […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా అందులో ఆయన మార్క్ కనిపిస్తూ ఉంటుంది. గతంలో పోలీసులకు సరికొత్త వాహనాలను అందించి సీఎం సాబ్ శభాష్ అనిపించుకున్నారు. కట్ చేస్తే.., ఇప్పుడు రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు సరికొత్త కియా కార్స్ అందించారు కేసీఆర్. పల్లెలు, పట్టణాల అభివృద్ధికి అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు కష్టపడి పని చేయాలని.., ఈ విషయంలో ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా వెనుకాడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా […]