గుండెపోటు చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. మొన్నటికి మొన్న ఓ విద్యార్థిని సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకుని, తన బామ్మ పక్కన పడుకుంది. తెల్లారి గుండెలో నొప్పి అనిపించి, ఆసుపత్రికి తరలించేలోపు కన్నుమూసింది
కరోనా అనంతర పరిస్థితులను ఊహించలేకపోతున్నారు ప్రజలు. మరణంపై అంచనాలు వేయలేకపోతున్నారు. ముఖ్యంగా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య గతం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. అందులోనూ యవ్వనస్థులు దీని బారిన పడి చనిపోతున్నారు.
జల్సాల కోసం ఈజీగా మనీ ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ సాంకేతికతను అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. కాసుల కక్కుర్తిలో అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు.
గుడుంబా తయారీ, గంజాయి సాగుపై నిషేధం విధించినప్పటికి స్మగ్లర్లు వాటిని రవాణా చేస్తూ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇలాంటి వారిని పట్టుకునేందుకు అబ్కారీ పోలీసులు కూలీల వేషం ధరించి స్మగ్లర్ల ఆటకట్టించారు.
ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో నర్స్ గా పని చేస్తున్న ఈ యువతి ఎప్పటిలాగే మంగళవారం నైట్ డ్యూటీకి వెళ్లింది. కానీ, మరుసటి రోజు ఆమె చేసిన పనికి ఆ యువతి తల్లిదండ్రులు షాకయ్యారు. అసలేం జరిగిందంటే?
పొద్దున లేచిన దాని దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదొక సెంటిమెంట్ను ఫాలో అవుతుంటాం. ఇక బయటకు వెళ్లాల్సి వస్తే దేవుడికి దడ్డం పెట్టే దగ్గర నుండి వీధులో ఎదురు వచ్చే మనుషుల వరకు లెక్కలు వేయాల్సిందే.
ఖమ్మంలోని ఓ కాలేజీలో చదువుకుంటున్న మానస అనే యువతి ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ యువతి ఆత్మహత్య ఇదే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి సూసైడ్ న్యూస్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన విషయం విదితమే. ఈ ఘటనను మరువక ముందే ఇలాంటి మరో ఘోరం చోటుచేసుకుంది. మరో మెడికో సూసైడ్ చేసుకుంది.
ఆమె పట్టుతప్పి ట్రైన్- ఫ్లాట్ ఫామ్ మధ్యలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె ఎడమ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జయిపోయింది. అతి కష్టం మీద రైల్వే సిబ్బంది ఆమెను బయటకు తీశారు.
ప్రజలకు ఆదర్శ ప్రాయంగా నిలవాల్సిన ఆ కానిస్టేబుల్ తప్పుదోవ పట్టాడు. తాగిన మైకంలో నానా రభస చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.