తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దింతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాద ఘటన ఇప్పటికీ బాధిత కుటుంబ సభ్యులు మర్చిపోలేకపోతున్నారు. ఈ ఘటనలో 288 మంది చనిపోగా.. వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు. ప్రతి పేద విద్యార్థికి ఉన్నత విద్యనందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పలు సందర్భాల్లో అన్న విషయం తెలిసిందే.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విశాఖ శాఖ స్టీల్ ప్లాంట్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామని తెలిపిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పోరాటం మొదలు పెట్టారు. అంతేకాదు ఏపీకి సింగరేణి బృందం పంపించడంతో కీలక పరిణాలు చోటు చేసుకున్నాయి.
ఓ వైపు నిత్యావసర ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యుడిపై ఆర్టీసీ రూపంలో కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే పలు రకాల సేస్ పేరుతో చార్జీలు పెంచిన ఆర్టీసీ ఇప్పుడు మరోసారి సామాన్యులపై భారం మోపేందుకు రెడీ అవుతుంది. తెలంగాణ ఆర్టీసీ మరోసారి డీజిల్ సెస్ పెంచేసింది. ఇంధన ధరల పెరుగుదల ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. ఇందన ధరల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దేశంలో చమురు ధరలు […]
ఏపీలో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అనేక సంచలన నిర్ణయాలకు శ్రీకారం చుడుతున్న వైసీపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ చేస్తూ ప్రైవేట్ గా ప్రాక్టీస్ నిర్వహించే వారిపై కొరడా ఝలిపించారు. ఇక ముందు ఇలాంటివి ఎక్కడా కనిపించకూడదని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు త్వరగా రూపొందించాలని పేర్కొంది. ఇటీవల కొంత మంది ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఆయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. వచ్చే ఏడాది కి సంబంధించిన ఇంటి పన్ను చెల్లింపు విషయంలో సీఎం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పుర, నగరపాలక, నగర పంచాయతీ పరిధిలో ఉన్న వారు దానికి సంబంధించి పేమెంట్ ముందుగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పన్ను ఒకేసారి […]