సినీ పరిశ్రమను వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు గుండెపోటుతో సెలబ్రిటీలు మరణిస్తున్నారు. రెండు రోజుల క్రితం కన్నడ స్టార్ నటుడు, దర్శకుడు, ప్లేబాక్ సింగర్ విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మృతి చెందిన సంగతి విదితమే.
మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఓటీటీ వెబ్ సిరీస్లతో అదరగొడుతుంది. 'లస్ట్ స్టోరీస్ 2' లో చేసిన కొన్ని ఘాటు సన్నివేశాలు నెటిజన్లను విపరితంగా ఆకట్టుకోగా మరి కొందరి నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంది.
కొందరికి ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. కానీ కొందరు చిన్నచిన్న ప్రయత్నాలు చేసినా కూడా వారిని లక్ష్మీదేవి వరిస్తుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు. వారి ప్రయత్నం పఫలమవుతుంది. కేరళలో కూడా నిరుపేద మహిళలను లక్ష్మీదేవి వరించింది.
ఓ మంత్రి కాన్వాయ్లోని పైలట్ వాహనం అంబులెన్స్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ బోల్తా పడింది. అందులోని ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో
పూర్తి వివరాలు తెలుసుకుందాం..
కేరళలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి బావిలో పడి చిక్కుకుపోయాడు. శనివారం నుండి ఆ కూలీ బావిలోనే ఉండిపోయాడు. ఆ వ్యక్తిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
లాటరీలో ఓ కార్మికుడు రూ. కోటి నగదు గెలుచుకున్నాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తనకు రక్షణ కావాలని కోరాడు. కార్మికుడికి ప్రాణ హాని ఉందేమోనని పోలీసులు భావించారు. ఇంతలో..
ప్రేమలో కోపాలు, తాపాలు కామన్. అయితే ఇద్దరి మధ్య ప్రేమ లేదని, ఆకర్షణ అని తెలుసుకున్న నాడు బ్రేకప్ చెప్పుకుంటారు. ప్రేమికుడు మోసం చేస్తున్నాడన్న, అతడి ప్రేమలో నిజాయితీ లేదని గ్రహించిన యువతి.. అతడిని దూరం పెడుతుంది
వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో తాజాగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు భయంతో ఆ ట్రైన్ లోకి అందరినీ తోసుకుంటూ వచ్చాడు. ఇక వస్తూ వస్తూనే అందులో ఉన్న మరుగుదొడ్లోకి వెళ్లాడు. కొన్ని గంటలు గడిచినా ఆ యువకుడు అందులో నుంచి బయటకు మాత్రం రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?