టాలీవుడ్లో ముద్దుగుమ్మలకు కొదవ లేదు. ఒక్క హీరోయిన్ ఫెయిడ్ అవుట్ అవుతున్న సమయంలో పది మంది హీరోయిన్లు దిగుమతి అవుతున్నారు. వారిలో లక్ ఎవరినీ వరిస్తుందో వాళ్లే టాప్ హీరోయిన్లుగా రాణిస్తారు. కొన్నేళ్ల పాటు హవా కొనసాగిస్తూనే ఉంటారు
తమిళంలో వడివేలు స్టార్ కమెడియన్. ఎన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఆయన పాత్రకు బ్రహ్మానందం వాయిస్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆ మధ్య కొన్నాళ్లు సినిమాల్లో కనిపించని వడివేలు ఇటీవల ఓ చిత్రంతో సంచలనం సృష్టించారు.
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ భోళా శంకర్’ టీజర్ని ముందుగా ప్రేక్షకాభిమానుల కోసం థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసి, తర్వాత ఆన్లైన్లో వదిలారు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న వారిలో కీర్తి సురేష్ ఒకరు. ఇటీవల ఆమె లిప్ లాక్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్సే ఇప్పుడు కాస్త వైరల్ గా మారుతున్నాయి.
తెలుగు సినిమాల్లో తక్కువ కాలంలో ఎక్కువ పేరు ప్రతిష్టలను సంపాదించుకుంది నటి కీర్తి సురేష్. ఈ మధ్య టిఫిన్ సెంట్ర్లో తన స్నేహితులతో టిఫిన్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ ఫొటోలను ఇన్స్గాలో పోస్ట్ చేసింది. అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేష్ మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారి పెళ్లిపై ఆమెకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా, మరోసారి ఆమెకు పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె అసహనానికి గురైంది.
హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా, తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. కొండపై కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సోదరి మెగాఫోన్ పట్టనున్నారు. లైట్స్, కెమెరా, యాక్షన్ అనేందుకు ఆమె రెడీ అవుతున్నారు. అసలు కీర్తి సురేష్ సిస్టర్ ఏం తెరకెక్కించనున్నారంటే..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఎవరితోనూ ప్రేమలో ఉన్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ గాసిప్స్పై ఆమె స్పందించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..!
గత కొన్నాళ్ల నుంచి హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లిపై చాలా రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు వాటికి బలం చేకూరేలా ఓ కుర్రాడితో కలిసి కనిపించింది. అదీ కూడా సేమ్ కలర్ డ్రస్ లో. దీంతో ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.