దేశంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. అందులో పరమశివుడు కొలువైన ఉన్న కేదార్ నాథ్ యాత్రకు భక్తులు వేలాదిగా తరలివెళ్తుంటారు. ఎన్ని కష్టాలు పడైానా సరే పరమశివుడిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తుంటారు.
ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి హానికరం అని తెలిసినా కూడా ప్లాస్టిక్ వినియోగం అనేది తగ్గడం లేదు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వినియోగం అయితే మరీ ఎక్కువ. మిగతా ప్లాస్టిక్ వస్తువుల కంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి నిత్యావసర వస్తువుల్లా మారిపోయాయి. దీంతో ప్రయాణాల్లో ప్లాస్టిక్ బాటిల్ తప్పనిసరి అయిపోయింది. తాగిన తర్వాత వాటిని డస్ట్ బిన్ లో పడేస్తారు. లేదంటే రోడ్డు మీద ఏ చెత్తకుప్పలోనో, లేక రోడ్డు పక్కనో పడేస్తారు. ఇలా రోజుకి […]
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిల్లో కేదార్ నాథ్ దేవాలయం ఒకటి. ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ ప్రసిద్ద తీర్థయాత్రా కేంద్రానికి రోజూ వేల సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. వారిలో సినీ, రాజకీయ ప్రముఖుల సైతం ఉంటారు. కొన్ని రోజుల క్రితమే టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫ్యామిలీతో సహా ఉత్తరాఖండ్ లోని దేవాలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటి శోభన కేదార్ నాథ్ యాత్రకు […]
ఉత్తరాఖాండ్ లో ఘోరం ప్రమాదం జరిగింది. భక్తులతో కేదార్నాథ్ వెళ్తున్న హెలికాప్టర్ కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లతో పాటు మొత్తం ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు కేదార్నాథ్ ఆలయానికి రెండు కీలోమీటర్లో గరుడ పర్వతం దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ బయలు దేరిన సమయానికే వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు వచ్చాయని.. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు అంటున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే […]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉత్తరాఖండ్లోని కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారీ వరదల కారణంగా దెబ్బతిన జగద్గురు ఆది శంకరాచార్యుల సమాధిని ప్రధాని పునఃనిర్మించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ పర్యటనలో మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.130 కోట్లలతో మౌలిక ప్రాజెక్ట్ లను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామితో కలసి ప్రధాని ప్రారంభించారు. Speaking at Kedarnath. […]
ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్. కొన్నాళ్ళుగా అక్కడి పూజారులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. ఆలయం ముందే ఆందోళన చేస్తున్న అక్కడి సీఎం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమ హక్కులను హరించేదిగా ఉన్న దేవస్థానం బోర్డును తక్షణమే రద్దు చేయాలని వారు పూజారులు డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా ఆలయం ముందు పూజారులు కూర్చుని మౌన నిరసన చేస్తున్నారు. బోర్డును ప్రభుత్వం రద్దు చేయనట్లయితే తమ నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని కేదార్ నాథ్ తీర్థ్ […]
ఉత్తర భారతంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం తలుపులు సోమవారం (నేటి ఉదయం) తెరుచుకున్నాయి. గతేడాది నవంబర్ 16న ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న స్వామివారి విగ్రహాన్ని ఉఖిమత్ ఓంకారేశ్వర్ నుంచి ఆలయానికి తీసుకువచ్చారు. రుద్రప్రయాగ్లోని ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సుమారు 11 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. కరోనా కారణంగా, భక్తులు గత సంవత్సరంలో లానే ఈసారి కూడా కేదారనాధుడిని నేరుగా చూసే అవకాశం లేదు. ఆన్లైన్లో మాత్రమే […]