సర్కార్ దవాఖానల్లో కొన్ని చోట్ల అరకొర సదుపాయాలతో రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుందనడానికి ఓ ఉదాహరణ ఈ సంఘటన.
బీజేపీ నేతను ఓ ముఠా హతమార్చింది. రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో మాటు వేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గడిచిన పది రోజుల్లో ఇద్దరు బీజేపీ నేతలు హత్యకు గురవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
భర్తలు తప్పు చేస్తే ఏవండీ మీరు చేసేది తప్పు అని చెప్పాల్సిన భార్యలే.. జనాన్ని మోసం చేద్దాం, జనం మీద పడి దోచుకు తిందాం అంటే సపోర్ట్ చేశారు. పైగా పోలీసు భార్యలు. ఇద్దరు పోలీసు సహోదరులు తమ భార్యలతో కలిసి భారీ స్కాంకు పాల్పడ్డారు. చివరికి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
అనుమానం పెనుభూతం అంటారు పెద్దలు.. భార్యాభర్తల మద్య ఏ చిన్న అనుమానం వచ్చినా.. అది చిలికి చిలికి గాలివానగా మారి విడిపోయే వరకు వస్తుంది. ఈ మద్య కాలంలో వివాహం జరిగిన సంవత్సరానికే దంపతుల మధ్య బేధాభిప్రాయాలు రావడంతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.
మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుంది.. ఎవరూ ఊహించలేం. సాధారణంగా బాణా సంచా ఫ్యాక్టరీలో చిన్న పొరపాటు జరిగినా ఫలితం దారుణంగా ఉంటాయి. బాణా సంచ ఫ్యాక్టీరల్లో పేలుళ్లు సంబవించి ఎంతో మరణించిన ఘటనలు ఉన్నాయి. ఎక్కువగా శివకాశి పరిసర ప్రాంతాల్లో ఈ ప్రమాదాలు తరుచూ జరుగుతుంటాయి.
తల్లిదండ్రులు పిల్లలను ఎంతో నమ్మకంతో విద్యాసంస్థలకు పంపుతారు.. తమ పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటారని అనుకుంటారు. కానీ ఈ మద్య కొంత మంది విద్యార్థులు దారుణాలకు పాల్పపడుతున్నారు. ఆ మద్య తమిళనాడులో కదులుతున్న బస్లో పాఠశాల విద్యార్థులు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు యూనిఫామ్ ధరించి బస్లో బీర్ బాటిల్ను ఓపెన్ చేసి తాగుతూ హల్ చల్ చేశారు.. దీనికి సంబంధించిన […]
పాముని చూడగానే మనలో చాలా మంది భయంతో వణికిపోతారు. ఇక చిన్న పిల్లలు అయితే పాముని చూడగానే పరుగులు తీస్తారు. కానీ.., ఆ బాలుడు మాత్రం తనని పాము కాటేసినా.. ఏ మాత్రం భయపడలేదు. ఏకంగా ఆ పాముని చంపేసి, తనతో పాటు హాస్పిటల్ కి పట్టుకెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.., తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టలో రాము అనే రైతు జీవిస్తున్నాడు. ఇతని కుమారుడుపేరు […]