కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కన్న తండ్రిని కొట్టి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తండ్రిని కుమారుడు ఎందుకు హతమర్చాడు? అసలేం జరిగిందంటే?
'జీవితం అంటే పోరాటం.. పోరాటంలో ఉంది జయం, ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు..' అంటూ రజనీకాంత్ సినిమా ప్రేక్షకుల్లో ఎంత ఉత్తేజాన్ని నింపారో, కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ అదే స్టయిల్ లో విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. పరీక్షల్లో తప్పినంత మాత్రాన అక్కడితో ఆగిపోకూడదని, అదే విజయానికి తొలి మెట్టు అని ఆయన విద్యార్థులకు సూచించారు.
ఈ కాలంలో మనుషుల మద్య అనుబంధాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయని ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. డబ్బు కోసం ఐనవాళ్లను కూడా చూడకుండా దేనికైనా తెగబడుతున్నారు. తల్లిదండ్రులను అనాథలుగా వదిలివేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో అధికారులకు, ఆదివాసీలకు, తండా ప్రాంత ప్రజలకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. అంతేకాక అటవీ ప్రాంత ప్రజలు.. తమ ప్రాంతానికి వచ్చిన అధికారులపై దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.
నాగరాజు, మౌనిక ప్రేమికులు. డిగ్రీ టైంలో పరిచయం కావడంతో ఇద్దరూ ఇష్టపడ్డారు. దీంతో అప్పటి నుంచి ప్రేమించుకున్నారు. అలా వీరి ప్రేమాయణం ఏకంగా 6 ఏళ్లు కొనసాగింది. కట్ చేస్తే.. ప్రియుడు ఇచ్చిన షాక్ తో ప్రియురాలు నెత్తి, నోరు బాదుకుంది. అసలేం జరిగిందంటే?
నగల కోసం వచ్చిన ముగ్గురు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఆమె వద్ద ఉన్న 4 తులాల బంగారం, 10 తులాల వెండిని అపహరించారు. అంతేకాకుండా ఈ దుండగులు మరో కిరాతకానికి పాల్పడ్డారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఈ భూ ప్రపంచంలో వెల కట్టలేనిది అంటు ఉన్నది అంటే అది తల్లి ప్రేమ మాత్రమే. ఎందుకంటే ఏమి ఆశించకుండా మనకు ప్రేమను పంచేవారు ఎవరైన ఉన్నారంటే ఆమె అమ్మ మాత్రమే. తమకు ప్రాణం పోసిన తల్లి ప్రాణాలే తీస్తున్నారు కొందరు కసాయి కొడుకులు.
కనిపెంచిన తల్లిదండ్రుల ముందే తమ పిల్లలు చనిపోతే ఆ బాధ తట్టుకోలేనిది. కానీ, అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తల్లి కళ్లముందే కూతురు ప్రాణాలు విడిచింది. అసలేం జరిగిందంటే?
ఇటీవల దేశ వ్యాప్తంగా పటు చోట్ల వరుస గుండెపోటు మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. చిన్న, పెద్దా అనే వయసుతో సంబంధం లేకుండా హఠాత్తుగా హార్ట్ స్టోక్ తో మరణిస్తున్నారు. మొన్నటి వరకు కనోనా భయం ఉంటే.. ఇప్పడు జనాలకు గుండెపోటు భయం పట్టుకుంది.
క్షణికావేశంలో ఓ బాలిక సంచలన నిర్ణయం తీసుకుంది. తండ్రి ఐస్ క్రీమ్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.