త్వరలో రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ఉధ్యమసారథి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.
మనుషుల్లో రోజు రోజుకి మానవత్వం నశిస్తుంది అని చెప్పడానికి మరో ఉదాహహరణ కళ్లెదుటే కనబడింది. ఒక డ్రైవర్ చేసిన నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి కావాల్సి వచ్చింది.
తక్కువ ధరకు బంగారం హారం అమ్ముతామని ఆశ చూపించి ఓ బట్టల వ్యాపారిని నమ్మించి..దుండగులు రూ. 3లక్షలు కాజేశారు. వారు వెళ్లిపోయాక తను మోసపోయానని తెలుసుకుని వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యనందించి జీవితంలో ఉన్నతవంతులుగా ఎదగడానికి కృషి చేస్తుంటారు. పిల్లలు ప్రయోజకులై తమ కష్టాలను తీరుస్తారని భావిస్తుంటారు. పిల్లలపై కొండంత ఆశపెట్టుకుని జీవిస్తారు. అలా తమ కుమారుడిపై గంపెడు ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ ఎదురైంది. బాగా చదువుకుని ఉద్యోగం చేసి తమను సాకుతాడు అనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. జరిగిన ఘోరాన్ని తలుచుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఇటీవల కాలంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అలానే వాహనాలను రివర్స్ చేస్తుండగా కూడా ఘోరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు నిర్లక్ష్యంగా వాహనాలను రివర్స్ చేస్తూ పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు అప్డేట్ అవుతున్నారు. జనాలు ఓ రకమైన నేరాల గురించి అవగాహన పెంచుకునేలోపే.. మరో రకమైన నేరాలకు తెర తీస్తున్నారు. తాజాగా మరో తరహా కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
మళ్లీ వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన యమునా.. సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. అయితే ఆ తర్వాత జరిగింది తెలుసుకుని ఆ మహిళ పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఆడపిల్లల జీవితంలో తండ్రికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆడపిల్లలు ఎక్కువగా తల్లి కంటే తండ్రినే ఇష్టపడుతుంటారు. తమకు కాబోయే భర్త తండ్రిలా ఉండాలని కలలు కంటుంటారు. అయితే, కొంతమంది కీచక తండ్రులు పేగు బంధానికి విలువ ఇవ్వటం లేదు. తమ స్వార్థం కోసం కన్న బిడ్డలను కూడా బలిచేస్తున్నారు. తాజాగా, ఓ తండ్రి తన ఇద్దరు కవల కూతుళ్లను డబ్బు కోసం అమ్మేశాడు. రెండో భార్యతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన తెలంగాణలోని కామారెడ్డిలో […]
కొంతమంది వ్యక్తులు ప్రతీ సమస్యకు ఆత్మహత్యను శాశ్వత పరిష్కారంగా భావిస్తున్నారు. కుటుంబం గురించి, తమను నమ్ముకున్న వారి గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఓ వ్యక్తి తన చావుకు భార్యే ప్రధాన కారణమంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఓ సూసైడ్ నోట్ వాఖ్యాలను ఓ గోడపై రాశాడు. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కామారెడ్డి జిల్లా […]
వేటకు వెళ్లి కొండరాళ్ల మధ్య చిక్కుకుపోయిన రాజు ఎట్టకేలకు క్షేమంగా బయటపడ్డాడు. 42 గంటల పాటు నరకయాతన అనుభవించిన అతడు మృత్యుంజయుడయ్యాడు. అధికారులు, మిత్రుడి పుణ్యమా అని ప్రాణాలు నిలుపుకున్నాడు. గురువారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అధికారులు అతడ్ని బయటకు తీసుకువచ్చారు. ప్రాణాపాయం లేకపోయినా.. శరీరంపై గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తీసుకెళ్లారు. రాజు కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ వాడు ప్రాణాలతో బయటకు రావటానికి ఎంతో కృషి చేసిన […]