మనీ లాండరింగ్ కేసులో జైలులో శిక్ష అనుభవిస్తున్న మాయగాడు సుఖేష్ చంద్ర శేఖర్ మరో బాంబు పేల్చాడు. బీఆర్ఎస్, ఆప్ నేతలతో చేసిన మేసేజ్ చాట్స్ ను బయటపెట్టాడు. అందులో కోడ్ లాంగ్వేజ్ తో మాటలతో పాటు కొన్ని తెలుగు పదాలున్నాయి.
భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత కాలికి గాయమైంది. మూడువారల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. తన కాలికి గాయమైన విషయాన్ని కవితే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత కవిత నేడు రెండోసారి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆఖరు నిమిషంలో ఆమె విచారణకు రాలేనని ఈడీకి సమాచారం ఇచ్చింది. కారణం ఏంటంటే...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఆమె పుట్టిన రోజు వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి.. పుట్టిన రోజును జరుపుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి తెలంగాణ వరకూ రాజకీయ నేతలను కుదిపేస్తున్న అంశం. దేశంలో రాజకీయ నాయకులను, పారిశ్రామిక వేత్తలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. అలాంటి లిక్కర్ స్కాంను తెర మీదకు తీసుకొచ్చిన వ్యక్తి ఒకడున్నాడు. అతనొక్కడే ఈ లిక్కర్ స్కాంకి ఆద్యం పోసింది.
శనివారం ఉదయం కవిత ఈడీ అధికారుల విచారణలో పాల్గొన్నారు. దాదాపు ఐదు గంటలుగా ఈడీ విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కవిత ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ను నుంచి సమాచారాన్ని రికవరీ చేసే..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై విచారణ చేయాలని డీజీపీని ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయగా శనివారం ఆమె విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..ఎమ్మెల్సీ కవితపై సంచలన కామెంట్స్ చేశారు.
దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తవ్వే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నేడు కవిత విచారణకు హాజరుకానుంది. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ వివరాలు..