చాలా మంది రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. అందుకే రిజర్వేషన్లు చేయించుకుని మరి.. రైళ్లలో ప్రయాణలు చేస్తుంటారు. కొందరు స్టేషన్ కి వెళ్లే సమయానికే ట్రైన్ వెళ్లిపోయి ఉంటుంది. దీంతో వారు నిరుత్సాహం ఇంటికి వెనుతిరుగుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనకు మిస్సైన రైలును ఆపేందుకు అతి తెలివి చూపించాడు.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన వేడుక. అందుకే యువతీయువకులు తమ పెళ్లిన ఘనంగా జరుపుకోవాలని ఎన్నో కలలు కంటారు. అలానే ఓ యువకుడు కూడా తన పెళ్లి గురించి ఎన్నో కోరికలు పెట్టుకున్నాడు. అందమైన అమ్మాయితో ఆ యువకుడికి వివాహం జరిగింది. అయితే పెళ్లైన మూడు రోజులకు ఆ యువకుడికి నవ వధువుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్ర నేటితో 48వ రోజుకి చేరుకుంది. 48వ రోజు పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని జోగన్నపేట విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 46వ రోజుకి చేరుకుంది. 46వ రోజు పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని చీకటిమానిపల్లె విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
ఈ విశాల విశ్వంలో కేవలం ఈ భూమ్మీద మాత్రమే జీవం ఉందా.. మిగతా గ్రహాల మీద.. వేరే చోట ఎక్కడైనా జీవులు మనగలుగుతున్నాయా అంటే సరైన సమాధానం లేదు. విశ్వంలో జీవం ఆనవాళ్ల గురించి తెలుసుకునేందుకు.. ఏళ్లుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కానీ సమాధానం లభించలేదు. కాకపోతే.. అప్పుడప్పుడు ఆకాశంలో కొన్ని వింతలు కనిపిస్తుంటాయి. చాలా మంది తమకు ఫ్లైయింగ్ సాసర్స్ వంటివి కనిపించాయని చెబుతుంటారు. అప్పుడప్పుడు ఏలియన్స్ అంటూ కొన్ని వింత ఆకారాలకు సంబంధించిన వీడియోలు […]
ఈ మధ్య సినిమా చూసి హత్య చేశాం. ఆ వెబ్ సిరీస్ చూసి కిడ్నాప్ చేశాం అని చెప్పడం పెరిగిపోయింది. తాజాగా ఓ హత్య కేసులో నిందితుడు కూడా నేను దండుపాళ్యం సినిమా చూసి ఆ హత్య చేశాను అని చెప్పాడు. అనంతపురం జిల్లా కదిరిలో కలకలం రేపిన టీచర్ హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. దాదాపు 1 ఫోన్ కాల్స్ పరిశీలన, 5 వేల మందిని విచారించిన తర్వాత అసలు నిందితుడిని పట్టుకున్నారు. మరిన్ని […]
అనంతపురం జిల్లా కదిరిలో తీవ్ర విషాదం నెలకొంది. కదిరి పాత ఛైర్మన్ వీధిలో తెల్లవారుజామున నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఆ భవనం శిథిలాలు మరో రెండు భవనాలపై పడ్డాయి. ఈ ఘటనలో ఒక ఇంట్లో 8 మంది, మరో ఇంట్లోని ఏడుగురు సహా మొత్తం 15 మంది చిక్కుకున్నారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ మృతిచెందారు. శిథిలాల కింద నుంచి 10 మందిని రక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా […]
అనంతపురం- ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండగా, మరి కొంత మంది అంగవైకల్యం పొందుతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలు చాలా వరకు రోడ్డున పడుతున్నాయి. అనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. మరో ఐదు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో […]