తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రజా శాంతి అధ్యక్షులు కేఏ పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రాజకీయ నేతలపై విమర్శలు, వెటకారాలు, రోడ్లపై నానా హంగామా సృష్టిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అయితే మీడియా సమావేశం అనంతరం ఓ వ్యక్తి.. క్రైస్తవ ఆస్తులకు సంబంధించి కేఏ పాల్ ను ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
కేఏ పాల్.. ఒకప్పుడు ఈయనో పీస్ మేకర్.. ప్రపంచ వ్యాప్తంగా లక్షలు, కోట్ల మంది ప్రజలను తన ప్రసంగాలతో ఉర్రూతలూగించారు. వారిలో పెను మార్పులను తెచ్చారు. తన ఒక్క మాటతో దేశాల మధ్య యుద్దాలను సైతం ఆపారు. ఒకానొక దశలో ఆయన కోసం దేశాధినేతలే వేచి ఉండేవారంటే ఆయన కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. అలాంటి ఆయన జీవితంలో పదేళ్ల క్రితం ఓ అనుకోని మార్పు చోటుచేసుకుంది. వరల్డ్ నెంబర్ వన్ పీస్ మేకర్గా ఉన్న ఆయన అథఃపాతాలానికి […]
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఇటీవల ఏపీ రాజకీయాల్లో ఫుల్ యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. మాములుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై కేఏ పాల్ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అంతేకాక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తనదైన శైలిలో విరుచుకు పడుతుంటారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంటారు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్ధంకాదు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో జరిగిన […]
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసింది. ఈ ఘటనతో రాష్ట్రమంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రధాని మోదీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఇతర రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై ఎంతో విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన మరవకముందే చంద్రబాబు సభలో మరో విషాదం చోటు చేసుకుంది. గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ వారు నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న […]
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ, ఏపీ సీఎంతో సహా అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలు పోవడానికి చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే కారణమంటూ కొందరు తీవ్ర స్థాయిలో విమర్శస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు, […]
కేఏ పాల్.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయలపై అవగాహన ఉన్న వారికి ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని పేరు. ప్రజాశాంతి పార్టీని స్థాపించి రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉన్నారు. తనదైన రాజకీయాలతో నిత్యం నవ్వుల పువ్వులు పూయిస్తుంటాడని కొందరి అభిప్రాయం. ఎన్నికల ప్రచారం కూడా కేఏ పాల్ అందరికి భిన్నంగా చేస్తుంటారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలే అందుకు నిదర్శనం. సైకిల్ తొక్కుతూ, పొలంలో పత్తిని తీస్తూ, పిల్లలతో డ్యాన్స్ లు చేస్తూ తనదైన శైలిలో ఎన్నిక […]
గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మునుగోడు ఉపఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఓ మినీ సార్వత్రిక సమరం అన్నట్లుగా ఈ మునుగోడు ఉపఎన్నిక జరిగింది. చివరకు ఆదివారం వెలువడిన ఉపఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మునుగోడులోకి కారు దూసుకెళ్లింది. అయితే బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ కి గట్టిపోటీనే ఇచ్చిన.. చివరకి ఓటమి పాలయ్యాడు. ఈ ఉపఎన్నికల్లో మొత్తం 47 మంది పోటీ చేశారు. వీరిలో ప్రజాశాంతి పార్టీ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీజేఎస్ సహా మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సైతం ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు ఎన్నికల కేంద్రాల వద్ద చేతి వేళ్లకు […]
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీల నేతలతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారు కూడా తమ తమ స్థాయుల్లో ప్రచారం సాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాల్, ఎన్నికల ప్రచారంలో కూడా చాలా ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఇటీవల దోశలు వేస్తూ.. చెప్పులు కుడుతూ కనిపించిన […]