భారతీయ రాష్ట్ర సమితి(BRS) పార్టీ సంచలన నిర్ణయం తీసుకొంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ ఇద్దరు నేతలు పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే వీరి మాటలను సిరీయస్ గా తీసుకున్న గులాబీ బాస్ సీఎం కేసీఆర్ పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేశారు. అయితే దీనిపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.
భారత రాష్ట్ర సమితి(BRS) సంచలన నిర్ణయం తీసుకుంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావులపై వేటు వేసింది. వారిద్దరిని బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది.