నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి ఇదొక సదవకాశమనే చెప్పవచ్చు. పదోతరగతి చదివినా, బీటెక్ చేసినా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకు ఎక్కడ ఆ ఉద్యోగాలంటారా.. చెబితే త్వరగా దరఖాస్తు చేసుకుందాం అనుకుంటున్నారా..
టాటా స్టీల్ లో ఉద్యోగం చేయాలనేది మీ కోరిక ఐతే మీ కోసమే ఈ సువర్ణావకాశం. శిక్షణ ఇచ్చి రూ. 30 వేలు ఉపకారవేతనం ఇవ్వడమే కాకుండా శిక్షణ పూర్తయ్యాక ఉద్యోగం ఇచ్చి రూ. 7 లక్షల జీతం ఇస్తారు.
అందరూ గూగుల్ లో జాబ్స్ వెతుకుతూ ఉంటారు. గూగుల్ సంస్థలో జాబ్స్ కోసం అప్లై చేస్తుంటారు. ఇందులో విదేశీయులు కూడా ఉంటారు. కానీ జాబ్ కి అప్లై చేయకుండా అయితే ఎవరికీ జాబ్ అనేది రాదు. అప్లై చేయకుండా ఇంటర్వ్యూకే పిలవరు. కానీ ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ కి మాత్రం జాబ్ కి అప్లై చేయకపోయినా సరే ఇంటర్వ్యూకి పిలిచింది. జాబ్ గ్యారంటీ ఇచ్చింది గూగుల్. ఇంతకే ఆ కుర్రాడు చేసిన పనేంటి అంటే?
సోషల్ మీడియాలో కనిపించే మీమ్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో తెలిసిందే. ఎలాంటి విషయాన్ని అయినా సింపుల్గా, నవ్వుకునేలా చెప్పడమే మీమ్స్ స్పెషాలిటీ. అలాంటి మీమ్స్ను రూపొందించే వారికి ఓ కంపెనీ శుభవార్త చెప్పింది.
మనిషి యంత్రంలా పని చేయడానికి ఇష్టపడడు. అందుకే యంత్రాలకు అంత ప్రాధాన్యత. యంత్రాలు వచ్చాక శారీరక పనులు చేసే ఉద్యోగులు బాగా తగ్గిపోయారు. పది మంది మనుషులు చేసే పనులు ఒక యంత్రం చేసేస్తుంది. దీనికి మనిషి పెట్టుకున్న పేరు టెక్నాలజీ. టెక్నాలజీ టెక్నాలజీ ఏం చేస్తావు అంటే మనుషుల కడుపు కొడతాను, వారి ఉద్యోగాలు పోయేలా చేస్తాను, వాళ్ళ బతుకుల్ని రోడ్డు మీద పడేస్తాను అని అన్నదట. కొన్ని టెక్నాలజీలు పెరుగుతున్నాయంటే దానర్థం మనిషి అభివృద్ధి చెందుతున్నాడని కాదు, టెక్నాలజీ మాత్రమే అభివృద్ధి చెందుతుందని. ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయేలా చేసి మనిషిని రోడ్డున పడేలా చేస్తుంది టెక్నాలజీ. తాజాగా చాట్ జీపీటీ వల్ల కూడా అనేక మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ప్రముఖ టెక్ సంస్థ యాపిల్.. ఇండియా మీద ఫోకస్ పెడుతోంది. ఆ కంపెనీ ఇక్కడ రాబోయే మూడేళ్లలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వనుందని తెలుస్తోంది.
డిగ్రీ పాసై సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ జాబ్ మీ కోసమే ఉన్నట్టుంది. నిజానికి ఇవాల్టితోనే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మీ అదృష్టం బాగుండి దరఖాస్తు గడువు పెంచారు. మరింకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకుని బాగా ప్రిపేర్ అయిపోండి. నెలకు 36 వేలు నుంచి 60 వేలకు పైనే జీతం ఇస్తారు. కానీ దరఖాస్తు చేసే ముందు ఆర్టికల్ పూర్తిగా చదవండి.
నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ మెట్రో రైలులు కొన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని సంస్థ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్హతకలిగిన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవాలని తెలిపింది.
7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ చేసిన వారికి గుడ్ న్యూస్. ఈ నెల 25న మెగా జాబ్ మేళా జరగబోతోంది. 72 కంపెనీల్లో 10 వేల ఉద్యోగావకాశాలు ఉన్నాయి. నెలకు 15 వేల నుంచి లక్ష రూపాయల వరకూ జీతం పొందే అవకాశం. త్వరగా రిజిస్టర్ చేసుకోండి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్మీ అగ్నివీరుల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ సికింద్రాబాద్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది.