విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువుల కోసం కొంతమంది డిగ్రీలు చేస్తారు. మరికొంత మంది ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు మొగ్గు చూపుతారు. మరి ఇటువంటి కోర్సుల్లో చేరాలంటే ఎంసెట్ వంటి అర్హత పరీక్ష రాయాల్సిందే. ఎంసెట్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది విద్యార్థులకు ఇది శుభవార్త అని చెప్పాలి.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పేపర్ లీకేజ్ ఎంతటి సంచలనం కలిగించిందో అందరికీ తెలుసు. ఈ పేపర్ లీకేజ్ అంశం రాష్ట్ర్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా తాము కొన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సడెన్ ప్రకటన చేసింది ఓ విద్యా సంస్థ. అయితే పరీక్ష వాయిదా వేయడానికి కారణాలు చెప్పకపోవడంతో పలు అనుమానాలకు తావునిచ్చినట్లయింది.
సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఆత్మహత్య కాదు. కారణం ఏదైనా చాలా మంది ఆత్మహత్యనే సరైన మార్గంగా భావిస్తున్నారు. కొందరైతే అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో కూడా విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా అనంతపురం జేఎన్టీయూలో ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. మిత్రులకు బాయ్ అని సందేశం పంపి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జవహర్ లాల్ […]
ఆ యువతికి చదువంటే ఎంతో ఇష్టం. ఉన్నత చదువులు పూర్తి చేసి విదేశాల్లో స్థిరపడాలనేది ఆమె కల. అందుకోసం ఆ యువతి ఈ మధ్యకాలంలోనే గుంటూరులో బీటెక్ కూడా పూర్తి చేసింది. ఇక హైదరాబాద్ లో తమ బంధువులు ఉండడంతో ఆ యువతి అక్కడికి వచ్చేసింది. అప్పటి నుంచి ఆ యువతి తమ బంధువుల ఇంట్లోనే ఉంటూ చదువుకుంటూ ఉంది. అయితే ఈ మధ్య బీటెక్ పూర్తి చేసిన ఈ యువతి నగరంలో జావా లాంగ్వేజ్ నేర్చుకుంటూ […]
హైదరాబాద్, జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. సీఎస్ఆర్ బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని మేఘనారెడ్డి(21) సూసైడ్ చేసుకుంది. విద్యార్థిని మేఘనారెడ్డి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫోర్త్ ఇయర్ చదువుతున్న మేఘన బుధవారం.. సీఎస్ఆర్ బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. […]