దేశంలోని అతి పెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ , 44 వ వార్షిక సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. కోవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్సింగ్, ఆడియో-విజువల్ మార్గాల ద్వారా జరిగిన ఈ మీటింగ్ లో దేశ వ్యాప్తంగా ఉన్న 3 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ని ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. కరోనా కష్ట కాలంలో తమ సంస్థ ఉద్యోగుల సేవలను ఆయన […]