రిలయన్స్ జియో యూజర్లకోసం అదిరిపోయే ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ తో అద్భుతమైన ప్రయోజనాలు అందించనుంది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
హలో’ఈ పదాన్ని రోజుకొకసారి అంటాం లేదా వింటాం. అంతలా మనతో కారణం ఫోన్ సంభాషణలే. ఎవరికైనా ఫోన్ చేసినా, ఫోన్ లిఫ్ట్ చేసినా ముందు వచ్చే మాట హలో అనే. అంతలా మనకు టెలిఫోన్ వ్యవస్థ నుండి సెల్ ఫోన్ నెట్ వర్క్ వరకు అభివృద్ది చెందాం.
ఈరోజుల్లో రీఛార్జ్ చేయాలంటే కనీసం రూ. 300 అవుతుంది. డైలీ 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ కావాలంటే మనిషికి రూ. 300 అవుతుంది. అదే ఒక కుటుంబంలో నలుగురికి రీఛార్జ్ చేయాలంటే రూ. 1200 అవుతుంది. ఒకే ఒక్క ప్లాన్ ఉంటే బాగుంటుంది కదా. అది కూడా తక్కువ ధరకే. అయితే మీ కోసమే ఈ రీఛార్జ్ ప్లాన్స్.
కొత్త సిమ్ కార్డు తీసుకునేప్పుడు టెలికాం ఆపరేటర్ల దగ్గర ఉన్న ఫోన్ నంబర్లలో మనకు నచ్చింది తీసుకుంటారు లేదా చివరిలోనే, మొదటిలోనే బాగుంది అనుకున్న నంబర్ల ఆధారంగా సిమ్ కార్డులు కొంటుంటారు.
టెలికం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకరకంగా దేశంలో ఇంటర్నెట్ విప్లవానికి జియో కారణమని నిపుణులు అంటుంటారు. అలాంటి జియో నుంచి ఇప్పుడు ఒక కొత్త ప్రాడక్ట్ రాబోతోంది.
ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ఇంకా వారమే సమయం ఉంది. ఇప్పటి నుంచే ఐపీఎల్ గురించి క్రికెట్ అభిమానులు ఎదురుచూపులు ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులకు జియో శుభవార్త చెప్పింది. క్రికెట్ అభిమానుల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది.
జియో.. టెలికాం రంగంలో ఈ కంపెనీ సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్నీ కాదు. ఇంటర్నెట్ విషయంలో అయితే ఇది సరికొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఇప్పుడు 5జీ సేవలను కూడా ప్రారంభించింది. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో జియో 5జీ సేవలను పరీక్షిస్తున్నారు. 5 జీ సెర్వీసెస్ అవైల్ చేసుకుంటే మీరు చేసుకునే రీఛార్జులను బట్టి మీరు అన్ లిమిటెడ్ కాల్స్, 5జీ స్పీడ్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్లు పొందవచ్చు. చాలా మందికి ఇక్కడివరకే తెలుసు. కానీ, ఇప్పుడు జియో […]
5జీ సేవలు అందుబాటులోకి రావడంతో.. టెలికాం రంగంలో.. పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ.. 5జీ సేవలను ప్రారంభించారు. అయితే ప్రస్తుతం కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే.. 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్టెల్, రిలయన్స్ జియో 5జీ సేవలు అందించే విషయంలో ముందున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రిలయన్స్ జియో.. […]
భారతదేశంలో రోజు రోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. టెలికామ్ రంగంలో సంచలనం సృష్టించిన సంస్థల్లో రిలయాన్స్ జియో ది అగ్రస్థానం. ఎయిర్ టెల్, విఐ, బీఎస్ఎన్ఎల్ లాంటి మరికొన్ని సంస్థలు ఉన్నప్పటికీ.. జియో మాత్రం ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్త కొత్త ఆఫర్లతో పాటు కొత్త కొత్త సేవలను సైతం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 1న ప్రధాని నరేంద్ర మోదీ 5G సేవలను దేశంలో ప్రారంభించాడు. అయితే అన్ని టెలికామ్ కంపెనీలు 5జీ సేవలను […]
5జీ మొబైల్ నెట్వర్క్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు అంతా దీని గురించే చర్చ. ఇప్పటికే ఎయిర్టెల్, జియో కంపెనీలు 5జీ సేవలను ఇప్పటికే టెస్ట్ చేయడం ప్రారంభించాయి. ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 8 నగరాల్లో తమ 5జీ సేవలను ప్రారంభించగా.. జియో కంపెనీ 4 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించాయి. నవంబర్, డిసెంబర్ నెలల నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే 5జీ నెట్వర్క్ డౌన్లోడ్ స్పీడ్ వివరాలను కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు […]