అక్షయ తృతీయను పురస్కరించుకుని.. జ్యువెలరీ స్టోర్స్ అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అలానే పాత బంగారం ఎక్స్చేంజ్ చేస్తే.. గ్రాము మీద మరి కొంత ఎక్స్ట్రా డబ్బలును చెల్లిస్తాం అని పేర్కొంటున్నాయి. అయితే పాత బంగారం ఎక్స్చేంజ్ విషయంలో.. షాపు యజమానులు.. కస్టమర్లను దారుణంగా మోసం చేస్తారని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఆ వివరాలు..
గత కొన్నేళ్లుగా అక్షయ తృతియ నాడు బంగారం కొనడం తప్పనిసరి అయ్యింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జ్యువెలరీ స్టోర్స్ భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఆ వివరాలు..
దేశంలోనే రెండవ అతిపెద్ద ఆభరణాల సంస్థ అయిన జోయ్ అలుక్కాస్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రూ. 300 కోట్ల నిధులను విదేశాలకు మళ్లించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
పోలీసుల నిఘా ఎంత పెరిగినా.. సీసీటీవీలు నిత్యం రికార్డు చేస్తున్నా సరే.. ఇవేవి దొంగలను ఆపలేకపోతున్నాయి. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే.. దర్జాగా దోచేస్తున్నారు. చైన్ స్నాచింగ్లు, బ్యాంకులు, బంగారు నగల దుకాణాలు ఇలా వేటిని వదలడం లేదు. దాడి చేయడం.. అందినకాడికి దోచుకుపోవడం ఇదే జరగుతుంది. తాజాగా ఓ భారీ దొంగతనం చోటు చేసుకుంది. దొంగలు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే కోటిన్నర విలువైన సొత్తును చోరీ చేశారు. గత 30 ఏళ్లలో ఆ ప్రాంతంలో ఇదే […]
బుధవారం బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఓ కాల్పుల ఘటన రాష్ట్ర ప్రజలకు భయాందోళనలు కలిగిస్తుంది. పాట్నాలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో సుహాగన్ జ్యువెలర్స్ యజమాని రాజేష్ కుమార్ పై దుండగులు కాల్పులు జరిపి గాయపరిచారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నంబర్ 16లో రాజేష్ కుమార్ సుహాగన్ జ్యువెలర్స్ నడుపుతున్నాడు. బుధవారం దుండగులు కాల్పులు […]
తూర్పుగోదావరి- దెయ్యాలకు సంబంధించిన వార్తలంటే చాలామందికి అమితాసక్తి. అసలు దెయ్యాలు ఉన్నాయా.. లేవా అనే సంగతి వదిలిస్తే.. ఇందుకు సంబంధించి నెట్టింట్లో బొలేడు వీడియోలు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. తూర్పుగోదావరి జిల్లా.. రాజమండ్రిలోని ఓ నగల దుకాణంలో వింత సంఘటన చోటు చేసుకుంది. షాపులోని సీసీటీవీ కెమరాలో.. ఏవో వింత ఆకారాలు.. గొడవ పడుతున్నట్లు రికార్డయ్యింది. ఇది కూడా చదవండి : ఆ ఊరిని […]
కొందరు నేరస్తులు తమ హైటెక్ తెలివితేటలతో పోలీసులకే షాకిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. దొంగల తెలివి తేటలు చూసి.. పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. సాధారణంగా దొంగతనం చేసిన వారు.. ఆ సొత్తు పోలీసుల కంటపడకుండా.. చాలా జాగ్రత్తగా.. ఎవరికి అనుమానం రాని ప్రాంతంలో దాచిపెడతారు. కానీ శ్మశానంలో దాస్తారా.. ఏంటి శ్మశానంలోనా.. ఆ పేరు వింటేనే గుండెల్లో వణుకు పుడుతుంది.. అక్కడ ఎలా దాచార్రా సామి అనిపిస్తుంది […]
నేటి కాలం జనాలు కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు. అలా క్షణాల్లో డబ్బులు సంపాదించడం ఎలా అంటూ కొందరు మెదడుకు పని జెప్పి దొంగతనాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువతి ఎంతో అందంగా సీసీ కెమెరాకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఓ యువతి దొంగతనం పాల్పడటానికి పథకం రచించుకుని ఓ జువెలరీ షాప్ లోకి అడుగు పెట్టింది. […]