సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ రిలీజ్ అయ్యిందంటే థియేటర్ల వద్ద సంబరాలు మామూలుగా ఉండవు. డ్యాన్సులు, కటౌల్స్ కి పాలాభిషేకాలు.. డప్పు చప్పుళ్లతో థియేటర్ పరిసరాలు మారుమోగుతాయి..
ఈ రోజుల్లో డబ్బులతో కొనలేనిది ఏదీ లేదు. ‘డబ్బుంటే సుబ్బిగాడిని..సుబ్బారావుగారంటారు’అని ఓ సినీ కవి అన్నట్లు.. పైసామే పరమాత్మ హై. అయితే అన్ని వస్తువులను పూర్తిగా డబ్బుతో వశం చేసుకోలేకపోయినప్పటికీ.. కొన్నింటిని అద్దె ప్రాతిపాదికన కొనుగోలు చేస్తున్నారు.
మన కోర్కెలు తీర్చేందుకు, తీరిన కోర్కెలు మొక్కు రూపంలో చెల్లించేందుకు గుళ్లు, గోపురాలకు వెళుతుంటాం. ఆయురారోగ్య,ఐశ్వర్యం అభివృద్ది చెందాలని కోరుకుంటాం. లేదా బిడ్డల చదువులు, కుటుంబ సమస్యలు తీరాలని మొక్కుతాం. అలాగే కొన్ని కోర్కెలకు కూడా ప్రత్యేక దేవాలయాలు ఉన్నాయి
సోషల్ మీడియా పుణ్యమా అని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సమాజంలో గుర్తింపు పొందుతున్నారు. వారికున్న ప్రతిభతో రకరకాల వీడియోలు చేస్తూ ఫేమస్ అయిపోతున్నారు. ఈ క్రమంలో అత్యుత్సాహంతో చేసే కొన్ని రకాల పనులు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి.
ఒడిశాలోని బాలాసోర్కు సమీపంలో జరిగిన పెను విషాదం నుంచి దేశ ప్రజలు ఇంకా బయటపడలేదు. అలాంటిది ఒక చోట రెండు విమానాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
నాలుగు విద్యార్థులు సరదాగా వేరే దేశానికి ట్రిప్ వేశారు. రెస్టారెంట్ లో కడుపు నిండా తిన్నారు. తీరా బిల్ చూస్తే లక్ష రూపాయలు అయ్యింది. అంత గట్టిగా ఏం తిన్నారంటే మామూలు ఫుడ్డే. అయినా కానీ లక్ష బిల్లు వేశారు. కానీ విద్యార్థులేమన్నా తెలివి తక్కువ వాళ్ళా.. లక్ష కట్టి 12.5 లక్షలు సంపాదించారు.
జనాలు ఎండాకాలంలో శీతల పానియాలు, శీతల పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. మండుటెండల్లో ఐస్ క్రీం వంటి పదార్థాలు ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. సుర్రుమనిపించే వేసవిలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఐస్ క్రీం లను ఇష్టంగా తింటుంటారు. తక్కువ ధరల్లో లభిస్తాయి కాబట్టి ఐస్ క్రీంలను కొనడానికి వెనకాడరు. కానీ ఇప్పుడు చెప్పబోయో ఐస్ క్రీం ధర వింటే కళ్లు తేలేస్తారు.
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ స్థాయిలో ఒక ప్రభంజనం సృష్టించింది.
మీరు కాస్ట్లీ కార్లు చూసుంటారు, బైక్ లు చూసుంటారు, ఖరీదైన దుస్తులు కూడా చూసుంటారు. కానీ, కాస్ట్లీ ఐస్ క్రీమ్ చూశారా? లక్షల విలువజేసే ఐస్ క్రీమ్ ఒక టుందని మీకు తెలుసా? అవునండి.. ఒక ఐస్ క్రీమ్ ధరతో మీరు కారు కొనేయచ్చు. మరి.. దాని వివరాలేంటి? ఎందుంకత ప్రత్యేకమో? చూసేయండి.
ఎన్నికలు ప్రచారాలు, పర్యటనల సమయంలో ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ నేతలపై దాడులు జరుగుతుంటాయి. గత ఏడాది ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన జపాన్ ప్రధాని షింజో అబేపై మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్లో పనిచేసిన దుండగుడు యమగామి టెట్సుయా కాల్పులు చేసిన సంగతి విదితమే. ఆ కాల్పుల ఘటనలో షింజో మరణించారు. ఈ ఘటన మర్చిపోక ముందే కొత్త ప్రధానిపై బాంబు దాడి జరిగింది.