అతనికి ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. పిచ్చి పిచ్చిగా ప్రేమించాడు. ఇక ఎలాగైన తన ప్రేమను చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ఇటీవల ప్రేమించిన అమ్మాయికి వివరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
రోడ్ల మీద, ఒంటరి ఉంటున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న వారు కొందరైతే.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కన్నం వేసే వారు మరికొందరు. అంతేకాకుండా గుళ్లో దేవతా విగ్రహాలను కూడా వదిలిపెట్టడం లేదు.
సొంత ఊరిలా ఉంటూ ఉద్యోగం చేయాలన్నది మీ లక్ష్యమా..? అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మహిళాభివృధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం నందు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయుటకు నోటిఫికేషన్ వెలువడింది.
సొంత ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తుంటారు. పెరుగుతున్న ఆర్థిక అవసరాలు, ఇంటి ఖర్చులు, పిల్లల ఫీజులకు భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే సరిపోవడం లేదు. ఇక ఇళ్లు కొనాలన్నా, స్థలం తీసుకుని కట్టుకోవాలన్నా ఖర్చుతో కూడుకున్న పని. దీంతో వారి కలలు.. కల్లలుగా మారిపోతున్నాయి. అటువంటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలుస్తుంటాయి. వారి కోసం పక్కా గృహలను నిర్మించి ఇస్తుంటాయి.. అయితే
ఓ భర్త.. భార్య మీద కోపంతో తన కూతుళ్లపై పగ తీర్చుకున్నాడు. కనికరం లేకుండా ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
పెద్దపల్లి జిల్లాలో శ్రీనివాస్ దంపతుల ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే జనగామ జిల్లా కేంద్రంలో ఎస్సైగా సేవలు అందించిన శ్రీనివాస్.. మంచి పేరున్న పోలీస్ ఆఫీసర్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు. అంతేకాకుండా ఎస్సై శ్రీనివాస్ తన కుమారుడికి పేదింటి అమ్మాయితో పెళ్లి ఘనంగా జరిపించి మంచి మనసును చాటుకున్నాడు.
భార్యాభర్తల మధ్య నెలకొన్న తగాదాలు చిలికి చిలికి గాలి వానలా మారుతున్నాయి. అపార్థాల పెను విషాదాన్ని నింపుతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. దానికి ఉదాహరణగా నిలిచింది జనగామ ఎస్సై కుటుంబం.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలను ఎదురించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కట్ చేస్తే.. పెళ్లైన 10 రోజులకే అమ్మాయి ఒక్కసారిగా మాట మార్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
తాటి రాజు, జ్యోతి దంపతులు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా జీవించారు. కట్ చేస్తే.. ఆరు నెలల క్రితమే అతని భార్య మరణించింది. ఇక భార్య మృతిని తట్టుకోలేని భర్త సైతం ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు.
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ) విద్యార్థిని ఆదివారం మృతి చెందారు. ఈ నెల 22న మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆమె ఐదు రోజుల పాటు చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే క్రమంలో హైడ్రామా నడిచింది.