ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవిపై ఈగ వాలకుండా చూసుకున్నారు. ఎవరైనా ఏమైనా అంటే వేంటనే వారికి ఘాటుగా బదులిచ్చేవారు. ఒకరకంగా చిరంజీవికి చెల్లెలుగా వ్యవహరించేవారు. అలాంటి ఆమె ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
జనసేన పార్టీకి ఏపీ ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
తాజాగా జరిగిన ఓ సంఘటన నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది అంటూ ట్వీటర్ వేదికగా ఎమోషన్ పోస్ట్ ను షేర్ చేశాడు మెగాబ్రదర్ నాగబాబు. మరి ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. నాయకులు ప్రతిష్టను దిగజార్చడానికి ఎలాంటి ప్రచారానికి అయినా వెనకాడటం లేదు. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి తప్పుడు వార్తలకు వెంటనే చెక్ పెట్టగలుగుతున్నాం. తాజాగా పవన్ కళ్యాణ్కు సంబంధించి ఓ తప్పుడు వీడియో ఇలానే ప్రచారం అవుతోంది. ఆ వివరాలు..
పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన 10వ ఆవిర్భావ సభకు వారాహి మీద వెళ్తుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పవన్ రియాక్షన్ చూసిన జనాలు.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు క్షేత్రస్థాయిలో మద్దతు ఉందని.. టైమ్ వచ్చినప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమేనని తెలిపారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతామన్న పవన్ కళ్యాణ్.. తనను ఎవరూ డబ్బుతో కొనలేరని అన్నారు.. ఈ క్రమంలో తన రెమ్యూనరేషన్ పై ఓపెన్ కామెంట్స్ చేశారు.
జనసేన 10 వ ఆవిర్భావ సభ సందర్భంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో వేడి పెంచాయి. పవన్ మాటలు పరిశీలిస్తే.. ఈ సారి పక్కా అసెంబ్లీలో అడుగుపెడతారని అర్థం అయ్యింది. దానికి తగ్గట్టే తన వ్యూహాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తుపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
జనసేన పార్టీ 2014 మార్చి 14న ఆవిర్భవించింది. నేటితో తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆయన వారాహి వాహనం మీద భారీ ర్యాలీగా మచిలీపట్నం బయలుదేరారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లు, రాజకీయాల్లోకి వచ్చి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జే సూర్య పవన్ కు అభినందనలు తెలుపుతూ.. ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
వైసీపీని ఎదుర్కోవాలంటే పొత్తు పెట్టుకోవాలనేది టీడీపీ, జనసేన ప్రస్తుత సిద్ధాంతం. అయితే సింగిల్ గానే రావాలి అని పదే పదే ప్రతిపక్షాలను రెచ్చగొట్టడం వైసీపీ సిద్ధాంతం. అయితే రెచ్చగొట్టడం మా రాజకీయం అని పైకి కనిపించినా.. అంతర్గతంగా మాత్రం పెద్ద వ్యూహమే ఉంది. ఏదో టైం పాస్ కి ఇలా అనడం లేదు. దీని వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ తెలిస్తే దిమాక్ కరాబ్ అవుతుంది.