ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కన్న కొడుకుని అతి కిరాతకంగా కొట్టి చంపాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తండ్రి ఎందుకు కుమారుడిని హత్య చేశాడంటే?
కోట్లకు కోట్లు సంపాదించి ప్రభుత్వానికి పన్నుకట్టకుండా ఉండే వారి భరతం పట్టడానికి ఉన్న సంస్థలే సీబీఐ, ఈడీ, ఐటీ మెుదలగు సంస్థలు. దేశంలో ప్రముఖ వ్యాపార వేత్తలు, అధికారుల ఇల్లలో, కార్యాలయాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం ఈ శాఖల విధి. ఇటీవల బెంగాల్ మాజీ మంత్రి పార్థా ఛటర్జీ కుంభకోణం మరువక ముందే మరో భారీ ఈడీ దాడి మహారాష్ట్రలో వెలుగు చూసింది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను తనకు […]