ప్రేమ సరిహద్దులు దాటి మరీ ప్రయాణం చేస్తుంది. దీనికి పెళ్ళై, పిల్లలున్న మహిళలేం తక్కువ కాదు. ఫేస్ బుక్, పబ్జీ వంటి ఆన్ లైన్ వేదిక ద్వారా పరిచయాలు పెంచుకుని లవర్స్ కోసం వేరే దేశాల నుంచి భారత్ కి వస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే యువతి మాత్రం ప్రియుడి కోసం ఇంట్లో అబద్ధం చెప్పి మరీ పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది.
దంపతులుగా కలిసి ఉన్న సమయంలో భార్యను వేధింపులకు గురి చేస్తాడు భర్త. ఆ మానసిక వేదన తట్టుకోలేకపోయినా.. పిల్లల మొహం చూసి కొంత మంది మహిళలు కాంప్రమైజ్ రాగాన్ని ఆలపిస్తుంటే.. భర్తల చేతిలో తన్నులు తినే కంటే.. విడిపోయి
ఈ మద్య కాలంలో చాలా మంది కుటుంబ కలహాల వల్ల తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల వల్ల ఇంట్లో సమస్యలు తలెత్తడంతో గొడవలు మొదలై.. క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పపడుతున్నారు.
కారు కొనడం అనేది ఎంతో మందికి కలగా ఉంటుంది. కొందరు ఎంతో కష్టపడి ఆ కలను నెరవేర్చుకుంటారు. అలా ఒక వ్యక్తి ఎంతో కష్టపడి.. ఇష్టంగా కారు కొన్నాడు. అలా తాను కొనుగోలు చేసిన కారు.. తన కళ్లముందే కాలి పోయింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో అక్రమార్జన పెరిగిపోతుందని.. దొంగనోట్ల చెలామణి విచ్చలవిడిగా పెరిగిపోయిందని.. దీన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
ఇద్దరు మహిళలు బరితెగించి ప్రవర్తించారు. ఎవరూ లేని ఇంట్లోకి వెళ్లి పాడు పనికి తెర లేపారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ మహిళలు ఏం చేశారో తెలుసా?