ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నిధులు విడుదల చేస్తున్నారు. తాజాగా నేడు మరోసారి నిధులు విడుదల చేశారు జగన్. ఆ వివరాలు..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వివిధ పథకాలతో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. సంక్షేమ పథకాలకు సమయానికి డబ్బులు అందిస్తున్నారు.