కొంతమంది చాలా రిచ్ పీపుల్లాగా వ్యవహరిస్తుంటారు. ఖరీదైన కార్లలో తిరుగుతుంటారు. కారు రెంట్ పే చేసేందుకు వెనకాడుతారు. డబ్బున్న వ్యక్తుల్లా నటిస్తారు. కానీ చెల్లించే దగ్గర మాత్రం వెనకడుగు వేస్తారు. ఖరీదైన లగ్జరీ హోటల్స్కి వెళుతుంటారు. బిల్లు పే చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంటారు.
మాతృత్వం అందమైన వరం. ప్రతి ఒక్క మహిళ ఈ అనుభూతిని ఆస్వాదించాలని అనుకుంటుంది. అమ్మ అని పిలిపించుకోవాలని మనస్సు పరితపిస్తూ ఉంటుంది. తల్లి స్థానంలో పిల్లల ముద్దు ముచ్చట్లు, కేరింతలు, ఆలనా పాలనా చూడాలని ఆశిస్తూ ఉంటుంది.
మందుబాబులు పీకలదాకా తాగి వైన్ షాప్ ల దగ్గరే పడిపోతుంటారు. అలా తూలుతూ వాహనం నడపడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్య కోసం ఇప్పటికే కొన్ని బార్లు క్యాబ్ సర్వీసులని అందిస్తున్నాయి. స్వయంగా ఇంటికి తీసుకెళ్లి దింపుతారు. అయితే ఇందుకు మందుబాబులు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మందుబాబులను ఉచితంగా ఇంటికి తీసుకెళ్లేలా ఒక సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.
అనుమతి లేకుండా అమ్మాయిని తాకడం నేరం. అయితే ఈ తాకడానికి సమయాలు ఉంటాయని.. పలానా టైం గ్యాప్ లో తాకితే తప్పు కాదట. మామూలుగా తాకడం కూడా కాదు.. ప్రైవేట్ పార్ట్స్ ని తాకడం. ఇదసలు తప్పే కాదట. వ్యక్తి చెప్పిన మాట కాదు ఇది. ఒక కోర్టు చెప్పిన మాట.
నాలుగు విద్యార్థులు సరదాగా వేరే దేశానికి ట్రిప్ వేశారు. రెస్టారెంట్ లో కడుపు నిండా తిన్నారు. తీరా బిల్ చూస్తే లక్ష రూపాయలు అయ్యింది. అంత గట్టిగా ఏం తిన్నారంటే మామూలు ఫుడ్డే. అయినా కానీ లక్ష బిల్లు వేశారు. కానీ విద్యార్థులేమన్నా తెలివి తక్కువ వాళ్ళా.. లక్ష కట్టి 12.5 లక్షలు సంపాదించారు.
ఏ విషయం అయినా పరిధి దాటితే పరిస్థితులు చేయి దాటిపోతాయి. పుర్రెకొక బుద్ధి.. జిహ్వకొక రుచి అన్నట్లు కొందరు అన్ని విషయాల్లో కొత్తదనం కోరుకుంటారు. అలా ఒక వ్యక్తి ఏకంగా శృంగారంలో కోరుకున్నాడు. చివరికి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఆమె కేవలం మూడు వందల లోపు రూపాయలకే మూడు ఇళ్లను కొంది. ప్రస్తుతం ఆ ఇళ్లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఫొటోలపై స్పందిస్తున నెటిజన్లు..
ఇటీవల పలు చోట్లు అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్, సిలిండర్లు పేలిపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల వల్ల తీవ్ర ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.
ప్రపంచమంతా ఆంగ్లమయం అయిపోయింది. ఏ దేశం వారితో కమ్యూనికేట్ అవ్వాలన్నా ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. అందుకే చాలా దేశాల్లో ఇంగ్లీషులోనే పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ సమయంలో ఒక దేశ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. మిగిలిన వివరాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎలాంటి ప్రశ్నలకైనా టక్కున ఆన్సర్లు చెప్పేస్తున్న 'చాట్ జీపీటీ'పై నిషేధం వేటు పడింది. ఇంతకీ ఈ టూల్ నిషేధం విధించేంత తప్పు ఏం చేసింది అనుకునుంటున్నారా..? కస్టమర్ల వివరాలు అక్రమంగా సేకరిస్తోందట.. ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్ కూడా సరిగా లేదట. వీటిని కారణాలుగా చూపుతూ దీనిపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.