దిగ్గజ ఐటి కంపెనీ టిసిఎస్ లో ఉద్యోగం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. టాటా కంపెనీలో ఉద్యోగం సాధించి స్థిరపడాలని ఆశపడుతుంటారు. అటువంటి టిసిఎస్ లో జాబ్ స్కాండల్ వెలుగు చూసింది. ఈ అంశం టిసిఎస్ ను కుదిపేస్తుంది.
చదువు పూర్తైన తరువాత ఉద్యోగ వేటలో పడతారు. కొంత మంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే, మరి కొంత మంది ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో మంచి కంపెనీలో ఉద్యోగం వస్తే హ్యాపీగా ఉద్యోగంలో చేరిపోతారు. కానీ అక్కడ మాత్రం కంపెనీ, ఉద్యోగం మంచిదే అయినా వారంత ఉద్యోగాల్ని వదిలేస్తున్నారు. ఎందుకంటే?
తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ నాగరాజు కారులో హత్యకు గురయ్యాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
దిగ్గజ టెక్ కంపెనీలు వరుసబెట్టి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తీసేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేఆఫ్స్ చేసినా.. ఆ సంస్థలకు ఊరట దక్కడం లేదు. పైగా కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఉద్యోగ ఒత్తిడి, పర్సనల్ లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఎటు వైపు ఒత్తిడి కలిగినా నరకమే. పొద్దునే 10 గంటలకు క్యారీయర్ మోసుకుని, సాయంత్రం ఆరు దాటినా ఉద్యోగం చేస్తుండటంతో జీవితంపై విరక్తి చెందుతున్నారు. సరిగా పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇదే విషయాన్ని గ్రహించిన ఓ సంస్థ తీసుకున్న నిర్ణయం భలేగా ఉందనిపిస్తోంది.
టెక్ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితి. ఆర్థిక సంక్షోభం వస్తే లక్షల్లో ప్యాకేజ్ తీసుకున్న వారు కూడా రోడ్డున పడాల్సిందే. మనిషి ఆశాజీవి. జీతం బట్టి ఆశలు, ఖర్చులు పెంచుకుంటారు. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో జాబ్ అంటే లగ్జరీ లైఫ్, కార్లు, ఖరీదైన ఇల్లు, వీకెండ్ పార్టీలు, సరదాలు, షికార్లు, జాలీ లైఫ్ ఇవి మాత్రమే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని భారీ రుణాలు, వాటి ఈఎంఐలు, కార్పొరేట్ కల్చర్ కి తగ్గట్టు […]
దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. అయితే ఇటీవల కొంతకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీ మరోసారి విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అలానే ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధృడ నిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా విరామం లేకుండా పర్యటనలు చేస్తున్నారు. ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం […]
దిగ్గజ టెక్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ కొన్ని కంపెనీలు ఏదో సాకు చెప్పి ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు పలు రకాల సాకులు చెప్పి ఉద్యోగులను బయటకు గెంటివేసింది. మూన్ లైటింగ్ అని, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారని, ఆర్థిక మాంద్యం ఇలా రకరకాల కారణాలు చెప్పి చాలా మంది ఉద్యోగులను తీసేస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి సేల్స్ ఫోర్స్ కంపెనీ చేరిపోయింది. పేరులో ఉన్న ఫోర్స్ కి తగ్గట్టే అంతే ఫోర్స్ గా […]
కరోనా క్లిష్ట సమయంలో లాక్డౌన్ కారణంగా దాదాపు చాలా పరిశ్రమలు మూతబడ్డ సంగతి తెలిసిందే. ఇల్లు దాటి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఐటీ కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ను అమలులోకి తీసుకొచ్చాయి. దీంతో ఉద్యోగులు హ్యాపీగా ఇంట్లో ఉంటూ జాబ్ చేసుకుంటూ వచ్చారు. లాక్డౌన్ ఎత్తేసినప్పటికీ ఇప్పటికీ చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని కంటిన్యూ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే కంపెనీల పాలిట శాపంగా మారింది. కోవిడ్ […]
సాధారణంగా కంపెనీలు అంటే తమ అభివృద్ధి కోసం మాత్రమే పని చేస్తుంటాయి. ఉద్యోగులకు టార్గెట్ ఇచ్చి మరి.. పని పూర్తి చేయిస్తుంటాయి. కానీ కొన్ని కంపెనీలు మాత్రం సంస్థ అభివృద్ధితో పాటు అందులోని ఉద్యోగుల బాగోగులు చూసుకుంటాయి. వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి కడుపున పెట్టుకుని చూసుకుంటాయి. కంపెనీ అభివృద్ధి కోసం కృషి చేసే వారిని గుర్తించి.. ప్రత్యేక బహుమతులు ఇస్తుంటాయి. తాజాగా ఓ ఐటీ సంస్థ కూడా తమ ఉద్యోగుల శ్రమను గుర్తించి.. బంపర్ […]