అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేళ్లకోసారి నిర్వహించే టీ20 ప్రపంచకప్ ను వచ్చే సంవత్సరం జూన్ 4న ప్రారంభించాలని చూస్తోంది. సాధారణంగా ఏడాది చివర్లో జరిగే ఈ మెగా టోర్నీని.. ముందుగానే ముగించాలని భావిస్తోంది.
ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత చెన్నై సారథిగా ఆ యువ ఆటగాడికే అవకాశం దక్కే చాన్స్లు ఎక్కువ కనిపిస్తున్నాయి.
2023 ఐపీఎల్లో 14 మ్యాచ్లాడిన సన్రైజర్స్ ఈ ఏడాది చాలా పేలవమైన ప్రదర్శన ఇచ్చిందని విమర్శలు తలెత్తాయి. దీంతో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది యాజమాన్యం.
క్రికెట్లో ఫ్రాంచైజీ లీగ్ల హవా రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వీటిని కంట్రోల్ చేయాలని ఐసీసీ భావిస్తోందట. లీగ్లకు షాక్ ఇచ్చేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా క్రికెటర్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. స్టార్ బ్యాట్ మన్ కేఎల్ రాహుల్.. తన ప్రేయసి అతియా శెట్టిని వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. భారత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్, తన ప్రేయసి ఉత్కర్షను ఈ నెల 3న వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఇప్పుడు
ఈ మద్య ఈజీ మనీ కోసం చాలా మంది చెడు మార్గాలు అన్వేశిస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు మొదలైనప్పటి నుంచి బెట్టింగ్ లో పాల్గొంటూ కొంతమంది ఈజీగా మనీ సంపాదిస్తుంటే.. కోట్ల మంది డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల కాలంలో ఎంతో మంది యువకులు బెట్టింగ్ లకు బానిసలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి మరీ బెట్టింగ్ లో పెడుతున్నారు. చివరకు బెట్టింగ్ లో భారీగా డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్ మన్ అంబటి రాయుడు.. ఈ ఐపీఎల్ సీజన్లో అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. గతంలో ముంబయి ఇండియన్స్కు ఆడిన ఈ తెలుగు కుర్రాడు.. ప్రస్తుతం చెన్నై జట్టు తరుపున బరిలోకి దిగుతున్నాడు. ఆట తీరు ఎలా ఉన్నా ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నాడు రాయుడు.
బీసీసీఐ దారుణంగా ప్రవర్తించింది. వేల కోట్లతో నిర్వహిస్తున్న ఐపీఎల్ లో ఓ విషయం పట్ల విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ విషయమే క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?