తెలుగు ఇండస్ట్రీలో మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలను ఎన్టీఆర్ తనయులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణలు పర్యవేక్షిస్తున్నారు.
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. అందుకే దాన్ని అందంగా జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మలుచుకోవడం కోసం ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా ప్రయత్నిస్తారు. అయితే కొందరి ఐడియాలు సింపుల్ అండ్ వెరైటీగా ఉండి సక్సెస్ అవ్వడమే కాక.. వైరలవుతాయి కూడా. తాజాగా ఈ కోవకు చెందిన పెళ్లి పత్రిక ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక సదరు కలెక్టర్ క్రియేటివిటీకి నెటిజనులు ఫిదా అయ్యారు. సాధారణంగా పెద్దలు కుదర్చిన వివాహం […]
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పథకాల అమలుకు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2019 శాసనసభ ఎన్నికలలో 86 శాతం సీట్లు, 50 శాతం ఓట్లు సంపాదించుకొని అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. ఆయన పాలనలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేయటం ద్వారా సంక్షేమ ప్రభుత్వఫు ప్రాధామ్యాలు స్పష్టమయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ […]